-
Home » msp
msp
రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆ 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు..
May 28, 2025 / 04:36 PM ISTక్వింటా వరి మద్దతు ధర రూ.69కి పెంచి రూ.2,369గా నిర్ణయించింది.
ధాన్యం కొనుగోలులో ప్రతి రైతుకి న్యాయం చేస్తాం- మంత్రి ఉత్తమ్
April 15, 2024 / 08:14 PM ISTగతం కన్నా ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. రైతులకు ధాన్యం డబ్బు సకాలంలో బ్యాంకుల ద్వారా చెల్లించేందుకు చర్యలు తీసుకున్నాం.
Satya Pal Malik on MSP: ప్రధాని మోదీపై మరోసారి విరుచుకుపడ్డ మేఘాలయ గవర్నర్
August 22, 2022 / 02:17 PM ISTసాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిపాటు ఆందోళన చేపట్టారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోనే సుదీర్ఘంగా అత్యంత సుదీర్ఘ నిరసనల్లో ఇది ఒకటి. అయితే ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాల్ని రద్దు చేసుకుంటున్నట్లు గతేడాది నవంబర్…
Farmers Protest : ఇళ్లకు తిరిగి వెళ్లే ఏర్పాట్లలో రైతులు..ఉద్యమం ముగిసినట్లేనా!
December 6, 2021 / 04:46 PM ISTరైతుల ఉద్యమం భవిష్యత్ కార్యాచరణపై మంగళవారం ఉదయం 11గంటలకు సంయుక్త కిసాన్ మోర్చా(SKM)కీలక సమావేశం నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ కీలక సమావేశానికి ముందే ఇవాళ
Narendra Tomar : రైతులు ఇళ్లకు వెళ్లిపోవాలి..MSPపై కమిటీ ఏర్పాటు
November 27, 2021 / 04:27 PM ISTనూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళనలు విరమించాలని
Rakesh Tikait : రైతుల ఉద్యమానికి ఏడాది…డిమాండ్లు అంగీకరిస్తేనే ఇళ్లకు వెళుతాం
November 25, 2021 / 08:08 PM ISTరైతు ఉద్యమం ఒక ప్రాంతానిది కాదని, పంటలకు మద్దతు ధర ప్రకటించేంత వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు బీకేయు నేత రాకేష్ టికాయత్.
Rakesh Tikait : అప్పటివరకు రైతు ఉద్యమం ఆగదు..టికాయత్ క్లారిటీ
November 20, 2021 / 09:38 PM ISTమూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసినంత మాత్రాన తాము ఆందోళన విరమించేది లేదని రైతు సంఘాలు చెబుతున్నారు. తమ డిమాండ్లన్నీ నెరవేరే వరకు నిరసన కొనసాగుతుందని
అమెరికా వాదనలను తోసిపుచ్చిన భారత్
October 1, 2021 / 12:04 PM ISTఅమెరికా వాదనలను తోసిపుచ్చిన భారత్
MSP For Kharif Crops : ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు
June 9, 2021 / 07:03 PM IST2021-22 ఏడాదికి ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచడానికి బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
Rakesh Tikait : మోడీని కిమ్ తో పోల్చిన తికాయిత్
June 2, 2021 / 05:50 PM ISTనూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనల పట్ల కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.