Home » Muchintal Saharsrabdi
ప్రధాని నరేంద్ర మోదీ.. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో రామానుజ సహస్రాబ్ది వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవానికి హాజరైన ఆయన సాయంత్రం శ్రీరామ నగరంలో
ప్రధానమంత్రి నరేంద్రమోది రేపు తెలంగాణలోని రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు.
భగవంతుడు అందరివాడని... కులాలు మతాలు ఉండకూడదని చెప్పి సమానత్వాన్ని బోధించిన భగవద్ రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు ఈరోజు సాయంత్రం వైభవంగా ప్రారంభం కానున్నాయి.
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వారు రైలులో ప్రయాణిస్తే.. కాచిగూడలో దిగిన అనంతరం 2 లేద 3 నెంబర్ ఆర్టీసీ బస్సు ఎక్కి...అప్జల్ గంజ్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి శంషాబాద్, షాద్ నగర్ వైపు...