Home » mukkoti ekadasi celebrations
గుంటూరు జిల్లా మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తెల్లవారు ఝూమున నాలుగు గంటలనుంచే భక్తులకు స్వామి వారి ఉత్తర దర్శనాన్ని కల్పించారు. స్వామిని దర్శ�
తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోవింద నామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి.