-
Home » Mumbai Indians captain
Mumbai Indians captain
ముంబై జట్టు గెలవాలి స్వామీ..!! సోమనాథ్ ఆలయంలో హార్దిక్ పాండ్యా పూజలు.. వీడియోలు వైరల్
ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై జట్టు వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోయింది. నాల్గో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ఆదివారం జరగనుంది.
ముంబై ఇండియన్స్ ఊపిరిపీల్చుకో..! స్టార్ బ్యాటర్ వచ్చేస్తున్నాడు
ముంబై జట్టు తన తదుపరి మ్యాచ్ ను ఏప్రిల్ 7వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడనుంది. ఆ తరువాత మ్యాచ్ 11న ఆర్సీబీ జట్టుతో ఆడనుంది.
హార్దిక్ పాండ్యా రాగానే కుర్చీలోంచి లేచి వెళ్లిపోయిన మలింగ.. ఏం జరిగింది?
ముంబై బౌలింగ్ కోచ్ లసిత్ మలింగాను హార్దిక్ అవమానించాడని నెటిజనులు మండిపడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో వైరల్గా మారింది.
ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలు మళ్లీ రోహిత్ శర్మకు? హార్దిక్ పై విమర్శల వెల్లువ
సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు రికార్డు స్థాయి స్కోర్ నమోదు చేయడానికి హార్ధిక్ పాండ్యా నాయకత్వ లోపమేనని ముంబై ఇండియన్స్ జట్టు అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు.
రోహిత్ శర్మ భార్య రితికా ఆసక్తికర ట్వీట్.. నెటిజన్లు ఫుల్ సపోర్ట్.. ఎందుకంటే?
కెప్టెన్సీ మార్పు పై రోహిత్ శర్మ ఇంకా స్పందించలేదు. సఫారీలతో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ కోసం అతడు శుక్రవారం దక్షిణాఫ్రికా విమానం ఎక్కాడు. కాగా.. రోహిత్ శర్మను సంప్రదించకుండా ...
పాండ్యకు కెప్టెన్సీ.. నా గుండె బద్దలైందన్న సూర్యకుమార్..!
Suryakumar Yadav- Mumbai Indians : రోహిత్ శర్మను కెప్టెన్గా తప్పించడం పై అభిమానులు మండిపడుతున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆ జట్టు క్రికెటర్లు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా రోహిత్ శర్మ..? ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందా
హైదరాబాద్ లోని క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఇష్టపడే క్రికెటర్లలో రోహిత్ శర్మ ఒకరు. దీనికి కారణం లేకపోలేదు. రోహిత్ తల్లి వైజాగ్ కు చెందిన వారు. అతనికి తెలుగు రాష్ట్రాలతో కనెక్ట్ ఉంది.
రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించిన తరువాత ముంబై ఇండియన్స్ ట్వీట్.. జట్టు టోపీలను కాల్చేసిన అభిమానులు
రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించిన తరువాత ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఆసక్తికర ట్వీట్ చేసింది. ట్వీట్ ప్రకారం..
రోహిత్ శర్మకు బిగ్ షాక్.. ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్య
Mumbai Indians captain : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన ప్రాంఛైజీల్లో ముంబై ఇండియన్స్ ఒకటి.
MI vs KXIP : పంజాబ్దే మ్యాచ్.. సూపర్ డూపర్ విజయం
[svt-event title=”పంజాబ్దే మ్యాచ్.. సూపర్ డూపర్ విజయం” date=”19/10/2020,12:08AM” class=”svt-cd-green” ] ట్రెంట్ బౌల్ట్ వేసిన ఫస్ట్ బంతిని క్రిస్ గేల్ సిక్సర్గా మలిచాడు. తర్వాతి బంతిని సింగిల్ తియ్యగా.. మూడవ బంతిని, నాల్గవ మయాంక్ ఫోర్లుగా మలిచాడు. దీంతో సూపర్ సూపర్ ఓవర్�