Home » Mumbai Metro Rail Corporation
ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి దక్షిణ ముంబై నారిమన్ పాయింట్ వద్ద ఆర్బీఐ భూమిని కొనుగోలు చేసింది.
ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ సీఈవోను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. నిర్దేశించిన గుడువులోగా అటవీ పునరుద్ధరణ చర్యలను పూర్తి చేయాలని సూచించింది. దీనిని పరిశీలించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఐఐటీ బాంబేను కోరింది.