Home » #MumbaiRains
దేశంలోని పలు ప్రాంతాల్లో శనివారం నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోని ముంబయి, థానే, పాల్ఘార్, రాయ్ గడ్తోపాటు పలు జిల్లాల్లో శనివారం నుంచి ఐదు రోజులపాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. భారీవర్షాలు కురు�
నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల ఢిల్లీ, ముంబయి నగరాలతో సహా పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కురిసిన భారీవర్షాల వల్ల పలు రోడ్లపై వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో పలు మార్గ�
రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలోని ముంబయి నగరంలో కురుస్తున్న భారీవర్షాలతో ఓ భవనం కూలింది. ఈ భవన శిథిలాల కింద ముగ్గురు చిక్కుకున్నారు. ముంబయి నగరంలోని ఘట్ కోపర్ బంగ్లాలో ఒక భాగం కూలిపోగా ఇద్దరిని రక్షించగా, మరో ముగ్గురు శిథిలాల కింద చిక్కు�
మహోగ్రరూపం దాల్చిన బిపర్జోయ్ తుపాన్ గుజరాత్లో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ సోమవారం వెల్లడించింది. తీవ్రమైన ఈ తుపాన్ గుజరాత్లోని కచ్లో తీరం దాటే అవకాశం ఉంది.....
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుపాన్ మరింత తీవ్రం కానుందని భారత వాతావరణ శాఖ శుక్రవారం ట్వీట్లో తెలిపింది.ఈ తుపాన్ మరో రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని ఐఎండీ పేర్కొంది.రాబోయే 36 గంటల్లో దీని ప్రభావం పెరుగుతుందని ఐఎండ�
బీపర్జోయ్ తుపాన్ రానున్న 24 గంటల్లో పాకిస్థాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ బుధవారం విడుదల చేసిన తన బులెటిన్లో పేర్కొంది.ఈ తుపాను ప్రభావం వల్ల కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాల్లో బలమైన గాలులతోపాటు,భారీ వర్షాలు కురి�
ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. సాయంత్రానికి ముందే వాతావరణం చల్లబడి, చీకటిగా మారిపోయింది. ఒక పక్క వేసవి ప్రారంభమయ్యే సమయంలో ఈ వానలేంటా అని ముంబై వాసులు ఆశ్చర్యం వ్యక్త�