-
Home » Munugode
Munugode
మునుగోడులో కచ్చితంగా పోటీ చేస్తా, నల్లొండ జిల్లాలో నా తడాఖా ఏంటో చూపిస్తా- కాంగ్రెస్ నేత చలమల కృష్ణారెడ్డి హాట్ కామెంట్స్
వీళ్ల పెళ్లాలకు, పిల్లలకు, తమ్ముళ్లకు టికెట్ కావాలి. పార్టీ కోసం కష్టపడ్డ వారికి టికెట్ ఇవ్వరా? అక్కడక్కడ డబ్బులు ఇచ్చి గొప్ప వాళ్ళమని సంకలు గుద్దుకుంటున్నారు కోమటి రెడ్డి బ్రదర్స్. Chalamala Krishna Reddy
Komatireddy Raj Gopal Reddy : ఆట ఇప్పుడే మొదలైంది, కేసీఆర్ను వదిలిపెట్టేది లేదు, జైలుకెళ్లక తప్పదు- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్
కేసీఆర్ కుటుంబ పాలనను గద్దె దించాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనే సాధ్యం. Komatireddy Raj Gopal Reddy - CM KCR
By Polls: బీజేపీ చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారమా?: మునుగోడు విజయం అనంతరం కేటీఆర్
ఈసీకి టీఆరెస్ ఫిర్యాదు చేస్తే ప్రేక్షక పాత్ర వహించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మునుగొడులోనే డబ్బులు అనే ప్రస్తావన వచ్చింది. ఈటెల రాజేందర్, రాజగోపాల్ ఇద్దరు ధనవంతులు కాబట్టే ఎన్నిక డబ్బుమయం అయిందనే అభిప్రాయం వచ్చింది. ఏ ఎన్న�
Munugode: ‘మునుగోడు’లో టీఆర్ఎస్ గెలుపు.. రెండో స్థానంలో బీజేపీ.. డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. టీఆర్ఎస్ 10,297 ఓట్ల మెజారిటీ సాధించింది.
Munugode Bypoll Results: ‘సెమీఫైనల్’లో టీఆర్ఎస్ సక్సెస్.. ఇక ఫోకస్ అంతా ‘ఫైనల్’పైనే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాదే ముందస్తు ఎన్నికలకు వెళతారని, అందుకోసం అన్ని ఏర్పాట్లూ చేసుకుంటారని అందరూ భావించారు. కానీ, ఇంతవరకూ కేసీఆర్ ఆ నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇంతలో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కీలక నేత కోమటిరెడ్డి రాజగ�
Komatireddy Raj Gopal Reddy: ప్రజా తీర్పును గౌరవిస్తాం.. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడింది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఓటమిని అంగీకరించారు. ప్రజా తీర్పును గౌరవిస్తామని చెప్పారు. ఆదివారం ఆయన కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు.
Munugode Bypoll Results: పాల్.. కోపాల్..
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Munugode Bypoll: చౌటుప్పల్లో మేము అనుకున్నంత మెజార్టీ రాలేదు: రాజగోపాల్ రెడ్డి
చౌటుప్పల్లో మేము అనుకున్నంత మెజార్టీ రాలేదు: రాజగోపాల్ రెడ్డి
Munugode Bypoll: ఓట్ల లెక్కింపులో జాప్యంపై టీఆర్ఎస్ ఆగ్రహం.. ప్రతి రౌండు ఫలితాలు వెంటనే తెలపాలన్న జగదీశ్ రెడ్డి
రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో ఆలస్యం జరుగుతోందని జగదీశ్ రెడ్డి చెప్పారు. అంతేగాక, మీడియాకు ముందే లీకులు ఇస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపించింది. ఫలితాల వెల్లడిలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని నిలదీసింది. కాగా, ఎప్పటికప్పుడు ఫలితాలు ఎందుకు వెల్లడి�
Munugode Bypoll: ఫలితాల వెల్లడిలో జాప్యంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని నిలదీశారు. ఎప్పటికప్పుడు ఫలితాలు ఎందుకు వెల్లడించడం లేదని సీఈవోను ప్రశ్నించారు. కేంద