ఈసీకి టీఆరెస్ ఫిర్యాదు చేస్తే ప్రేక్షక పాత్ర వహించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మునుగొడులోనే డబ్బులు అనే ప్రస్తావన వచ్చింది. ఈటెల రాజేందర్, రాజగోపాల్ ఇద్దరు ధనవంతులు కాబట్టే ఎన్నిక డబ్బుమయం అయిందనే అభిప్రాయం వచ్చింది. ఏ ఎన్న�
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. టీఆర్ఎస్ 10,297 ఓట్ల మెజారిటీ సాధించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాదే ముందస్తు ఎన్నికలకు వెళతారని, అందుకోసం అన్ని ఏర్పాట్లూ చేసుకుంటారని అందరూ భావించారు. కానీ, ఇంతవరకూ కేసీఆర్ ఆ నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇంతలో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కీలక నేత కోమటిరెడ్డి రాజగ�
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఓటమిని అంగీకరించారు. ప్రజా తీర్పును గౌరవిస్తామని చెప్పారు. ఆదివారం ఆయన కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చౌటుప్పల్లో మేము అనుకున్నంత మెజార్టీ రాలేదు: రాజగోపాల్ రెడ్డి
రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో ఆలస్యం జరుగుతోందని జగదీశ్ రెడ్డి చెప్పారు. అంతేగాక, మీడియాకు ముందే లీకులు ఇస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపించింది. ఫలితాల వెల్లడిలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని నిలదీసింది. కాగా, ఎప్పటికప్పుడు ఫలితాలు ఎందుకు వెల్లడి�
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని నిలదీశారు. ఎప్పటికప్పుడు ఫలితాలు ఎందుకు వెల్లడించడం లేదని సీఈవోను ప్రశ్నించారు. కేంద
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో అనుమానాస్పదంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. టీఆర్ఎస్ కు లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్ డేట్ చేయడం లేదని అన్నా�
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. టీఆర్ఎస్-బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపా�