Home » Munugodu by elections
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కు ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఈసీ చర్యలు చేపట్టింది.
తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. మునుగోడు ఉప ఎన్నికను నవంబర్ 3న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఈనెల 7న నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పింది. నామినేషన్ల సమర్పణకు ఈనెల 14 వరకు గడువు ఉంటు�
ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంలో అనివార్యమైన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు సీపీఐ మద్దతు తెలిపింది. ఈ ఎన్నికలో తమకు మద్దతివ్వాలని సీపీఐని టీఆర్ఎస్ కోరడంతో అందుకు ఆ పార్టీ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. హైద�
కాంగ్రెస్లో కుమ్ములాటలు.. ఉపఎన్నికపై భారీ ప్రభావం తప్పదా?
ఉప ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న పార్టీలు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆర్ఎస్ఎస్ ఏజెంట్ లాగా పని చేస్తున్నాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఆరోపించారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టినా బీజేపీయే గెలుస్తుందని ఎన్నికల తరువాత టీఆర్ఎస్ నుంచి సగం మంది నేతలు బీజేపీలో చేరతారు అంటూ వ్యాఖ్యానించారు కేఏ పాల్.