Home » Munugodu By Poll
మునుగోడు టీఆర్ఎస్ లో అసంతృప్తి రోజురోజుకి ముదురుతోంది. మునుగోడు ఉప ఎన్నికలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ కేటాయించవద్దు అంటూ పలువురు అసమ్మతిరాగం అందుకున్నారు. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే సహించేది లేదంటూ తీర్మా�
మునుగోడు ఉప ఎన్నికల జరుగనున్న క్రమంలో మునుగోడు టీఆర్ఎస్ లో ముసలం పుట్టింది.టికెట్ కేటాయింపులో లుకలుకలు మొదలయ్యాయి. నేతల్లో అసమ్మతి మొదలైంది. దీంతో మంత్రి జగదీశ్ రెడ్డి నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు.