Home » murder
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు.
చెన్నై ప్రభుత్వ ఆసుప్రతిలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. కరోనా సోకి చికిత్స పొందటానికి వచ్చిన ఓ రోగిని ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉగ్యోగిగా పనిచేస్తున్న ఓ మహిళ చంపేసింది. కేవలం డబ్బుల కోసమే కరోనా రోగిని హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలిం�
సెల్ ఫోన్ కోసం కొవిడ్ రోగినే హత్య చేసింది హాస్పిటల్ లో పనిచేసే కాంట్రాక్ట్ ఎంప్లాయ్ రతీదేవి. హాస్పిటల్ లో చేరిన తన భార్య కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఒలింపిక్ మెడలిస్ట్, భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్ నిందితుడిగా ఉన్న రెజ్లర్ సాగర్ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఓ
హైదరాబాద్ పాతబస్తీలో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈదారుణం చోటు చేసుకుంది.
మరో ప్రేమోన్మాది ఘాతుకానికి నర్సుగా పనిచేసే యువతి బలైపోయింది. సుస్మిత అనే యువతిని ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు చిన్నా అనే వ్యక్తి. నిన్ను ప్రేమించట్లేదని సుస్మిత ఎంతగా చెప్పినా వినకుండా చిన్నా ఆమెను వేధిస్తునే ఉన్నాడు. ఈక్రమ�
తండ్రి పుట్టినరోజు నాడు కేక్ కోసం బయటకు వెళ్లి హత్యకు గురయ్యాడో యువకుడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది.. వివరాల్లోకి వెళితే దక్షిణ ఢిల్లీలోని అంబేద్కర్ నగర్లో తన తండ్రి బర్త్డే కేక్ కొనేందుకు 19 ఏళ్ల కునాల్ అనే యువకుడు రోడ్డు మీదకు వెళ్ళాడు.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటి పరిధిలోని రామాపురంలో దారుణం చోటు చేసుకుంది. సొంత వదిననే మరిది అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని కాల్చేశాడు. పోలీసుల ముందు లొంగిపోయాడు.
బంధువుల అమ్మాయిని ప్రేమించాడని ఒక యువకుడిని తీవ్రంగా కొట్టారు కొందరు వ్యక్తులు. ఆ దెబ్బలకు యువకుడు మరణిస్తే కరోనాతో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు చేయబోయారు. మృతుడి ఒంటిపై దెబ్బలతో అసలు బాగోతం బయటపడటంతో ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని ప
మామతో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను కడతేర్చింది ఓ ఇల్లాలు. ఈ ఘటన రాజస్థాన్ లోని జైసల్మీర్ నాచ్నా అస్కాంద్ర గ్రామంలో జరిగింది. తాగితిరుగుతున్న భర్తను ఎలాగైనా మార్చాలని మామ ముకేష్ కుమార్ దగ్గరకు వెళ్ళింది కోడలు.