Home » murder
జీ కేంద్రమంత్రి P. రంగరాజన్ కుమారమంగళమ్ భార్య కిట్టీ కుమారమంగళమ్ హత్యకు గురయ్యారు. మంగళవారం (జులై 6,2021) రాత్రి ఢిల్లీలో జరిగిన ఈ దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కిట్టీ కుమార మంగళం నివసిస్తున్న వసంత్ విహార్లోని ఆమె నివాసంలోనే హత్యక�
కట్టుకున్న భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. కుటుంబ కలహాలతో తాళి కట్టిన భార్యని, భర్త అతి కిరాతకంగా గొడ్డలితో నరికి కడతేర్చిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో జరిగింది.
డ్రైవర్ భార్యతో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకున్న యజమాని తమ అక్రమ సంబంధం కొనసాగటానికి డ్రైవర్ను అడ్డు తప్పించుకోవాలనుకున్నాడు. మంచితనంతో మద్యం తాగించి పై లోకాలకు పంపించేశాడు. చేసిన పాపం రెండు నెలల తర్వాత బయటపడి ఇప్పుడు ప్రేయసి, ప్ర�
అనంతపురం నగర శివారులో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన కలకలం రేపింది. శనివారం ఉదయం పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్లో ఒక వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఇద్దరు భార్యలు ఉండగా మూడో పెళ్లికి సిధ్ధమైన భర్తను (మతపెద్ద), భార్య హత్యచేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది.
భార్యాభర్తల గొడవలో కలగ చేసుకుని సర్ది చెప్పినందుకు ఒక యువకుడు ఇంటి యజమానురాలిని కిరాతకంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
విజయవాడలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై కొందరు దుండగులు ఒక వ్యక్తిని కత్తులతో హత్యచేసి పరారయ్యారు.
వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ప్రియుడి సాయంతో భర్తను అంతమొందించింది. సాక్ష్యాధారాలు దొరక్కుండా హత్య నేరం నుంచి తప్పించుకోవాలని చూసింది. కానీ ఆమె గూగుల్లో చేసిన సెర్చ్ ఆమెను పట్టించింది. దీంతో పోలీసులు మహిళను ఆమె ప్రియుడ్ని కటకటాల్ల�
కడప జిల్లా బద్వేలులో ప్రేమోన్మాది బాలిక గొంతు కోసి ప్రాణం తీశాడు. బద్వేలు మండలం చింతల చెరువు గ్రామానికి చెందిన సుబ్బయ్య, సుబ్బమ్మల కుమార్తె శిరీష డిగ్రీ చదువుతోంది.
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని 2015లో ఓ సమావేశంలో చెంపదెబ్బ కొట్టిన దేవాశిష్ ఆచార్య అనే వ్యక్తి తాజాగా అనుమానాస్పద స్థితిలో మరణించాడు.