Home » murder
తన కూతుర్ని ప్రేమించాడని కూతుర్ని, ఆమె ప్రియుడ్ని ఓ కసాయి తండ్రి హత్య చేసిన అమానుష ఘటన కాన్పూర్ లో చోటు చేసుకుంది.
kidnap: డబ్బు మనిషిని మృగంలా మార్చుతుంది. బంధాలను పలచన చేసి చేసి ప్రాణాలు తీసేలా చేస్తుంది. డబ్బు కోసం అన్న కొడుకుని కిడ్నాప్ చేసి హత్యచేశాడో దుర్మార్గుడు.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో చోటుచేసుకుంది. 11 ఏండ్ల అభిషేక్ ను బాబాయ్ వరసయ్యే మనోజ్ కు
Family Disputes : కుటంబంలో కలహాల కారణంగా ఒక వ్యక్తి తన మొదటి భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని రెంజల్ మండలం నీలా గ్రామంలో దావూజీ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతనికి ఇద్దరు భార్యలు. కుటుంబంలో గొడవలు కా
Trinamool Candidate Wife Dies Of Covid, Wife Accuses Election Body Of Murder కరోనా సోకి టీఎంసీ అభ్యర్థి మరణించడంతో ఆయన భార్య.. ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఖర్దా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థిగా బరిలో నిలిచిన కాజల�
సుబ్బి పెళ్లి ఎంకిచావుకొచ్చిందన్న తెలుగు సామెత లాగా అయ్యింది ఓ అన్నయ్య పరిస్ధితి. చెల్లి ప్రేమ పెళ్లి వ్యవహారం అన్న హత్యకు దారి తీసింది.
Husband Killed wife in Nellore district : నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. తాళి కట్టిన భర్త భార్యను కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నెల్లూరు జిల్లా గూడురు పట్టణం దిగువ వీరారెడ్డి పల్లికి చెందిన శ్రీహరి వ్యవసాయం చేస్తూ భార్య సుజాత, ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్
కలహాల కారణంగా విడిపోయిన తన భార్యతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని, భర్త బండరాయితో కొట్టి హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాల మోజులో నేరాలు జరుగుతున్నా ప్రజలు వీటిపై మోజు పెంచకుంటూనే ఉన్నారు.
కర్ణాటకలో ఈ నెల 12న జరిగిన దారుణ హత్య వెనక ఓ వర్ధమాన నటి ప్రమేయం వెలుగు చూసింది. తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని ప్రేమికుడితో కలిసి సోదరుడి హత్యకు ప్లాన్ చేసిందా నటి. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు శుక్రవారం నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయటంతో �
Woman killed man, he harassing for extramarital affair : వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్న పక్కింటి వ్యక్తిని ఓ మహిళ తన సోదరుడితో కలిసి హతమార్చిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బిచ్కుందలో మైత్రి హనుమండ్ల అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతను తన పక్క
పాతికేళ్ల వివాహిత మహిళను కిడ్నాప్ చేసి, ఆమెపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటన గుజరాత్ లోని అహమ్మాదాబాద్ లో చోటు చేసుకుంది.