Home » murder
నిజామాబాద్ జిల్లాలోని ఆర్య నగర్ లో దారుణం జరిగింది. మహిళను హత్య చేసి.. ఆమెపై ఒంటిపై ఉన్న 5 తులాల బంగారం ఎత్తుకెళ్లారు.
విశృంఖల శృంగారం ఆరోగ్యానికి హానికరం అని ప్రభుత్వం కొన్ని చోట్ల ప్రకటనలు ఇస్తూ ఉంటుంది….సుఖవ్యాధులు వ్యాప్తి చెందకుండా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇలాంటి ప్రకటనలు ఇస్తుంది. కానీ విశృంఖల శృంగారానికి అలవాటు పడిన తమిళనాడు కు చెందిన మహి
శివరాం కు ఇద్దరు భార్యలు అయిదుగురు సంతానం. వీళ్లు చాలక మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగించాలనుకున్నాడు. మొదటి భార్య ఒప్పుకుంది. కానీ రెండో భార్య ఒప్పుకోలేదు. ఇదేమిటని ప్రశ్నించినందుకు కట్టుకున్న రెండో భార్యను అతి కిరాతకంగా హత్య చేసాడు.
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్(Tik Tok) కారణంగా అనర్థాల సంఖ్య పెరుగుతోంది. టిక్ టాక్ క్రైమ్స్ కి అడ్డాగా మారుతోంది. టిక్ టాక్ లో సరదాగా మొదలైన పరిచయాలు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోలులో దారుణం జరిగింది. ముగ్గురు కూతుళ్లను ఓ కసాయి తండ్రి హత్య చేశాడు.
వరంగల్లో సీనియర్ జర్నలిస్ట్.. బొమ్మినేని సునీల్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలోని పస్రా పట్టణంలో ఒక బేకరీ ముందు ఫొటో జర్నలిస్టు సునీల్ రెడ్డి,
20 రోజులకు పైగా ఉత్కంఠకు తెరపడింది. ఇంటర్ విద్యార్థిని మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. ఓ వైపు డీఎన్ఏ టెస్ట్తో పాటు అత్యాధునిక టెక్నాలజీ…మరోవైపు సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టిన పోలీసులు హంతకులెవరో తేల్చారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేప�
కొన్ని చట్టాల ప్రకారం భర్త తదనంతర ఆస్తి భార్యకి…. తండ్రి తదనంతరం ఆస్తి కొడుక్కి వస్తుంది. కానీ… ఆస్తి సంపాదించటం కోసం ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు ప్రజలు. అందులో వావి వరసలు కూడా మర్చిపోయి అక్రమ సంబంధాలు పెట్టుకుని నేరాలు చేసేస్తు�
కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని రాధిక(16) హత్య కేసులో ఊహించని ట్విస్ట్. మిస్టరీగా మారిన రాధిక కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో
ఫేస్ బుక్ చాటింగ్ ఇద్దరి ప్రాణాలు తీసింది. ఫేస్బుక్ చాటింగ్.. ఒకరి హత్య.. మరొకరి ఆత్మహత్యకు కారణమైంది.