Home » murder
సుగాలి ప్రీతి.. ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారిన పేరు. రాజకీయాలను కుదిపేస్తున్న వ్యవహారం. సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి అంటూ.. జనసేనాని పవన్ కళ్యాణ్
కరీంనగర్ నడిబొడ్డున జరిగిన ఇంటర్ విద్యార్థిని రాధిక మర్డర్ మిస్టరీగా మారింది. రాధిక ఇంట్లో రెండేళ్ల కింద ఓ యువకుడు అద్దెకు ఉండేవాడు. అతడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా విద్యానగర్ లో దారుణం జరిగింది. ఓ ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మృతురాలిని రాధికగా గుర్తించారు. సోమవారం(ఫిబ్రవరి 10,2020) సాయంత్రం రాధిక
నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లిని కిరాతకంగా హత్యచేసింది ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. తల్లిని హత్యచేస్తుండగా అడ్డు వచ్చిన అన్నను తీవ్రంగా గాయపరిచి ప్రియుడితో కలిసి అండమాన్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్ వెళ్లిపోయింది. ఫిబ్రవరి 2న బెంగుళూరులో ఈ ఘట�
హైదరాబాద్ జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్ లో గోనె సంచిలో శవం తీవ్ర కలకలం రేపింది. ఇంటి పెంట్ హౌస్ లో గోనె సంచిలో శవం లభ్యం అయ్యింది. జవహర్నగర్ ప్రాంతంలో చేపల వ్యాపారం చేసుకునే రమేష్ ను నిందితులు హత్య చేసి గోనె సం�
ఖమ్మం జిల్లాలో అనుమానంతో ఓ వ్యక్తి భార్యను హత్య చేశాడు. మధిర మండలం రాయపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అనుమానం చంపేస్తుంది. అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఆ అనుమానం నిజమో...కాదో..తెలుసుకోకుండానే..కొందరు కిరాతకులు రెచ్చిపోతున్నారు. క్షణికావేశంలో
సీఎం జగన్ చిన్నాన్న..మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని ఇప్పటి వరకూ తేల్చలేని జగన్ ఏపీ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఎద్దేవా చేశారు. వివేకా కుమార్తె..సీఎం జగన్ సోదరి సునీత తన తండ్రిని హత్య కేసును సీబీఐకు �
ఆమెది ప్రేమ వివాహం. కానీ కుటుంబకలహాలతో భర్తకు దూరంగా ఉండేది. కూలిపనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగించేది. కాయకష్టం చేస్తూ జీవనం సాగించే ఆ
ఆ బాలిక వయసు పదమూడేళ్లు. నిత్యం స్కూల్కు వెళ్లడం..స్నేహితులతో కలిసి ఆడుకోవడం దినచర్య. సీన్ కట్ చేస్తే..ఓ రోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన ఆ బాలిక..బహిర్భుమికి