Home » Mutyala Sunil Reddy
కాంగ్రెస్లో చేరనున్న ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత
నిజాబాద్ జిల్లా బాల్కొండ మాజీ బీఎస్పీ నేత, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినుంచి ఢిల్లీకి రావాలని సునీల్ రెడ్డికి పిలుపు రావడంతో ఆయన కాంగ్ర�
బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రిది కావడంతో.. అందరి ఫోకస్ ఈ సెగ్మెంట్పైనే ఎక్కువగా ఉంది. ఇక.. సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుల్లో ప్రశాంత్ రెడ్డి ఒకరవడం, జిల్లాకు చెందిన ఒకే ఒక్క మంత్రి కావడం ఆయనకు కలిసొచ్చే అంశాలుగా �