Home » Mylavaram Constituency
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. నిన్న తన అనుచరులతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన ఆయన.. ఇవాళకూడా అనుచరులతో సమాశమై తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.
కృష్ణాజిల్లా మైలవరం నియోజక వర్గంలో వైసీపీ లో బయట పడ్డ విభేదాలపై పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా ఇంచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పందించారు.
కొండపల్లి మైనింగ్పై నిజనిర్ధరాణకు వెళ్లేందుకు టీడీపీ ప్లాన్ చేశారు. అయితే ముందే పోలీసులు గ్రహించి...వారి ప్లాన్ ను భగ్నం చేస్తున్నారు. నిజనిర్ధారణ కోసం వేసిన కమిటీ సభ్యులను హౌజ్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, పొలిట్ బ్యూరో