Home » mylavaram
మైలవరం వ్యవసాయ మార్కెట్ ఆఫీస్ లో మద్యం సేవించిన ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. 10టీవీ కథనాలకు మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డు అధికారులు స్పందించారు. దీనిపై విచారణ చేసిన ఉన్నతాధికారులు అందుకు బాధ్యులైన ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన
స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైలవరం మండలం చంద్రాల సొసైటీ శంకుస్థాపన సభలో మరోసారి ప్రభుత్వంపై అసంతృప్తి వెల్లగక్కారు. తాను పుట్టినప్పటి నుంచి తన తండ్రి రాజకీయాల్లో ఉన్నారని గుర్తు చేశారు.
మైలవరాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ దేవినేని ఉమ మైలవరంలో నిరసనకు దిగారు. మైలవరం ప్రధాన కూడలిలో వాహనాల్ని నినిలిపివేసి రోడ్డుపై భైఠాయించారు
మిత్రుడి పుట్టిన రోజు సందర్భంగా ఆనందంలో ఉన్న యువకుడు చెరువులో స్నానానికి దిగి మృత్యువాత పడ్డాడు.
కృష్ణా జిల్లా మైలవరం మండలం తుమ్మల గన్నవరంలో విషాదం నెలకొంది. విద్యుత్షాక్తో తండ్రీకొడుకులు చనిపోయారు. అర్జునరావు, ఆయన కుమారుడు అజయ్ పశువుల మేత కోసం పొలానికి వెళ్లారు.
టీడీపీ సీనియర్ నాయకుడు. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు ఏపీ హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. గత నెల 28న కృష్ణాజిల్లా జీ కొండూరు పోలీసు స్టేషన్ లో దేవినేని ఉమపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.
రాజమండ్రి జైల్లో తన భర్తకు ప్రాణహానీ ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు భార్య అనుపమ గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర, రాష్ట్ర హోం మంత్రులకు లేఖలు రాశారు.
termites eat 5 lakh rupees in trunk box: కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కష్టపడి సంపాదించిన డబ్బు చెదలపాలైంది. వ్యాపారంలో వచ్చిన లాభాలను ఓ వ్యక్తి ట్రంక్ పెట్టెలో దాచగా, దానికి చెదలు పట్టాయి. కరెన్సీ నోట్లన్నీ చిరిగిపోయాయి. చిత్తు కాగితాల్లా మారాయి. రాత్రి
గత 15 సంవత్సరాలుగా ఆ జిల్లాలో ఆ పార్టీలో ఆయన చెప్పిందే వేదం. పార్టీ అధినేతకు అత్యంత నమ్మకస్తుడిగా మెలిగారు. తన నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకూ
మూడు రాజధానులపై ఏపీ అసెంబ్లీ వేదికగా జరిగిన చర్చలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు నేను అన్యాయం చేశానని చంద్రబాబు అంటున్నారు.. కానీ అందులో వాస్తవం లేదని జగన్ అన్నారు. ఈ సందర్భంగా చంద�