-
Home » mylavaram
mylavaram
టీడీపీ చరిత్రలోనే తొలిసారి.. దేవినేని ఉమాకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి?
తనకు మైలవరం ఇవ్వకపోయినా, పెనమలూరులో సర్దుబాటు చేస్తారని చివరి వరకు ఆశలు పెట్టుకున్న ఉమా సైతం... మూడో జాబితా విడుదలైన తర్వాత షాక్ తిన్నారు.
వసంత వర్సెస్ దేవినేని.. మైలవరం టీడీపీ అభ్యర్థి ఎవరు? అయోమయంలో కార్యకర్తలు
టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.
మైలవరంలో టీడీపీ టికెట్పై వసంత, దేవినేని మధ్య పోరు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ మైలవరంలో టీడీపీ పంచాయితీ ఉత్కంఠ రేపుతోంది.
మైలవరంలో టీడీపీ టికెట్పై వసంత, దేవినేని మధ్య పోరు
Vasantha Vs Devineni: ఈ నెల 21 నుంచి అన్నేరావుపేటలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు వైసీపీ షాక్
యాదవ సామాజికవర్గానికి చెందిన తిరుపతి రావును సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్థానంలో నియమించారు.
వైసీపీ నాయకులు ఆస్తులు అమ్ముకుంటున్నారు- సొంత ప్రభుత్వంపైనే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
వైసీపీ నేతలు, కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారు, వారంతా రోజూ నా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఆయన వాపోయారు.
ఎన్నికల్లో పోటీపై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు, సీఎం జగన్తో కలిశాక..
మైలవరం నియోజకవర్గంలో స్వపక్షంలోనే కొన్ని శక్తులు ఇబ్బందికరమైన పరిస్థితులను కలగజేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వాటిని చూసి విసుగు చెందే మధ్యలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా అని చెప్పారు.
మార్పు ఎఫెక్ట్.. రగిలిపోతున్న వైసీపీ ఎమ్మెల్యే, ఎన్నికల్లో పోటీపై సంచలన నిర్ణయం..!
ఇంతవరకు మార్పు ప్రతిపాదించిన ఏ నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాకపోవడంతో తర్జనభర్జన పడుతోంది వైసీపీ హైకమాండ్.
Kesineni Nani : ఎంపీ టికెట్ ఏ పిట్టల దొరకు ఇచ్చినా అభ్యంతరం లేదు.. ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్ గా గెలుస్తానేమో : కేశినేని నాని
అభివృద్ధి వేరు, పార్టీలు వేరని ఎంపీ కేశినేని నాని అన్నారు. రాష్ట్రంలో రెండు ఫ్లాట్ ఫారంలు మాత్రమే ఉన్నాయని.. ఒకటి చంద్రబాబు, రెండు జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని చెప్పారు.
Vijayawada Lok Sabha Constituency : జెండా పాతాలని వైసీపీ ప్రయత్నాలు.. ఫ్యాన్ పార్టీకి ఝలక్ ఇవ్వాలని టీడీపీ ఎత్తులు.. సెగలు రేపుతోన్న విజయవాడ పార్లమెంట్ రాజకీయం !
ఎన్టీఆర్ జిల్లాలో పొలిటికల్గా హైసెన్సిటివ్ సెగ్మెంట్ జగ్గయ్యపేట. వైసీపీ సీనియర్ నేత సామినేని ఉదయభాను ఎమ్మెల్యేగా ఉన్నారు. టికెట్ విషయంలో ఆయనకు కూడా పెద్దగా పోటీ లేదు. టీడీపీలోనే విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయ్. మాజీ ఎమ్మెల్యే �