Home » mylavaram
తనకు మైలవరం ఇవ్వకపోయినా, పెనమలూరులో సర్దుబాటు చేస్తారని చివరి వరకు ఆశలు పెట్టుకున్న ఉమా సైతం... మూడో జాబితా విడుదలైన తర్వాత షాక్ తిన్నారు.
టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ మైలవరంలో టీడీపీ పంచాయితీ ఉత్కంఠ రేపుతోంది.
Vasantha Vs Devineni: ఈ నెల 21 నుంచి అన్నేరావుపేటలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.
యాదవ సామాజికవర్గానికి చెందిన తిరుపతి రావును సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్థానంలో నియమించారు.
వైసీపీ నేతలు, కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారు, వారంతా రోజూ నా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఆయన వాపోయారు.
మైలవరం నియోజకవర్గంలో స్వపక్షంలోనే కొన్ని శక్తులు ఇబ్బందికరమైన పరిస్థితులను కలగజేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వాటిని చూసి విసుగు చెందే మధ్యలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా అని చెప్పారు.
ఇంతవరకు మార్పు ప్రతిపాదించిన ఏ నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాకపోవడంతో తర్జనభర్జన పడుతోంది వైసీపీ హైకమాండ్.
అభివృద్ధి వేరు, పార్టీలు వేరని ఎంపీ కేశినేని నాని అన్నారు. రాష్ట్రంలో రెండు ఫ్లాట్ ఫారంలు మాత్రమే ఉన్నాయని.. ఒకటి చంద్రబాబు, రెండు జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని చెప్పారు.
ఎన్టీఆర్ జిల్లాలో పొలిటికల్గా హైసెన్సిటివ్ సెగ్మెంట్ జగ్గయ్యపేట. వైసీపీ సీనియర్ నేత సామినేని ఉదయభాను ఎమ్మెల్యేగా ఉన్నారు. టికెట్ విషయంలో ఆయనకు కూడా పెద్దగా పోటీ లేదు. టీడీపీలోనే విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయ్. మాజీ ఎమ్మెల్యే �