Home » mysterious
చైనా దేశంలో మరో కరోనా లాగా మరో మహమ్మారి న్యుమోనియా మిస్టరీగా మారిందా? అంటే అవునంటున్నాయి ప్రపంచ ఆరోగ్యసంస్థ నిపుణులు. గతంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బలిగొన్న కొవిడ్ చైనా దేశం నుంచి వ్యాప్తి చెందింది. ఈ సారి పిల్లల్లో శ్వాసకోశ సమస్�
ఒక యూఎఫ్ఓ (గ్రహాంతర నౌక)ను రష్యా సైన్యం కూల్చేసిందనే వార్త సంచలనం రేపుతోంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ రష్యన్ మీడియా కూడా అనేక కథనాల్ని ప్రసారం చేస్తోంది. రష్యన్ మీడియా కథనం ప్రకారం.. రష్యాలోని రోస్తోవ్ ప్రాంతంలో, ఆకాశంలో ఎగురుతున్న గుర్తు తెల�
ఈ వ్యాధి అరుదైన వ్యాధుల జాబితాలో చేర్చబడింది. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి తన చేతులను, కాళ్లను నేలపై ఉంచి ఆవు, గేదెలా నడవడం ప్రారంభిస్తాడు. ఈ వ్యాధిసోకిన వ్యక్తి ఆ జీవుల్లో తాను ఒకడినని భావించి వాటిలాగే గడ్డిని తినడానికి ప్రయత్నిస్తారు.
మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణుపురి కాలనీలోని దారుణం జరిగింది. తల్లి మృతదేహంతో కుమారుడు మూడు రోజులుగా అపార్టుమెంట్లోనే ఉంటున్న ఘటన తాజాగా వెలుగుచూసింది.
సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఓ వింత జీవి సోషల్ మీడియాలో వైలర్ గా మారింది.అదేంటాని అందరు ఆసక్తిగా చూస్తున్నారు.
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని 2015లో ఓ సమావేశంలో చెంపదెబ్బ కొట్టిన దేవాశిష్ ఆచార్య అనే వ్యక్తి తాజాగా అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ తోకచుక్క మిస్టరీ వీడింది
ఏలూరుకు ఏమైంది ? ఇప్పుడిదే ప్రశ్న అందరినీ కలవరపెడుతోంది. వింత వ్యాధికి కారణం ఏంటనేది స్పష్టంగా తేలడం లేదు. ఏలూరులో పర్యటిస్తున్న ఎయిమ్స్ All India Institute Of Medical Science (AIIMS) బృందం.. వింత వ్యాధిపై ఏం తేల్చింది..? వింత వ్యాధిపై ఎయిమ్స్ ఫస్ట్ రిపోర్ట్లో ఏముంది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం ఇంకా కూడా రహస్యంగానే ఉంది. ఈ కేసుపై సిబిఐ దర్యాప్తు జరుగుతోండగా.. ప్రతి రోజు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లేటెస్ట్గా సుశాంత్ మరణానికి ముందు రోజు, సుశాంత్ మరణించిన మరుసటి రోజు వివరాలు చాల�
ప్రస్తుతం కోవిడ్-19(కరోనా) వైరస్ భయంతో ప్రపంచమంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతోంది. ఆ వైరస్ ప్రభావం అత్యధికంగా చైనాలోనే ఉన్నా ఇరుగు పొరుగు దేశాల్లోని వారికి