Home » Mysuru
మన భాషను మనం గౌరవిస్తేనే, మన పిల్లలు దాన్ని ప్రేమిస్తారు. ఈ బాధ్యత మనందరిపై ఉంది.
సుబ్బన్న అయ్యప్పన్ మృతి వెనుక అసలు కారణాలేంటి?
ఓ మహిళ స్మశానంలోనే నివాసం ఉంటుంది. రాత్రిపగలు అనేతేడా లేకుండా ఆమె అక్కడే జీవనం సాగిస్తుంది.
ఓ మహిళ తన మనవరాలితో కలిసి నాలుగు చిలుకలున్న బుట్టను తీసుకొని మైసూర్ వెళ్లేందుకు బెంగళూరులోని మెజెస్టిక్ బస్టాండ్ లో ..
కాశీ జ్ఞానవాపి మసీదు వివాదంలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంచలన విషయాలు వెల్లడించింది. మసీదు గోడలపై 3 తెలుగు శాసనాలు గుర్తించినట్లు ఏఎస్ఐ డైరెక్టర్ కె.మునిరత్నం వెల్లడించారు.
ప్రాంతానికో పథకాన్ని ప్రారంభించే ఆలోచన చేస్తున్నామని, అందులో భాగంగానే బెంగళూరు నుంచి శక్తి గ్యారెంటీ, అన్నభాగ్య గ్యారెంటీ మైసూరు నుంచి, బెళగావి నుంచి గృహలక్ష్మి గ్యారెంటీని ప్రారంభిస్తామన్నారు. ఇదే సందర్భంలోనే సిద్ధరామయ్య సొంత నియోజకవర�
ప్రజా ప్రతినిధుల ఎన్నికల స్టంట్లు మరీ విచిత్రంగా ఉంటాయి. కొందరు రైతుల పొలాల్లోకి వెళ్లి పనులు చేస్తారు. కొందరు రోడ్లు ఊడ్చేస్తారు.. తాజాగా ప్రియాంక గాంధీ ఓ రెస్టారెంట్లో దోశలు వేసారు. ఇలాంటి పనులు కాంగ్రెస్ పార్టీ కలల్ని నెరవేరుస్తాయంటారా?
బలిపీఠం వద్ద ఉంచిన ఏసు విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అయితే చర్చిలోని జీసస్ ప్రధాన విగ్రహానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. చర్చి పాస్టర్ లేని సమయంలో ఈ విధ్వంసం జరిగిందట. విగ్రహ ధ్వంసంతో పాటు విరాళం పెట్టెలోని డబ్బు కూడా కన
బస్టాప్ కాంట్రవర్సీకి వెళ్లొద్దని నేను అనుకుంటున్నాను. మైసూలో నేను 12 బస్టాపులు నిర్మించాను. కానీ ఒక బస్టాప్ మీద మత ప్రభావం కనిపించేలా ఉందని అనిపించింది. అందుకే అలా కనిపించకుండా నా తప్పును నేనే సవరించుకున్నాను. పెద్దల సలహా ప్రకారమే నేను ఈ ని�
కర్నాటకలోని మైసూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుత పులి బీభత్సం సృష్టించింది. రోడ్డెక్కిన చిరుత... మనుషులపై దాడి చేసి వెన్నులో వణుకు పుట్టించింది. నడిరోడ్డుపై హల్ చల్ చేసింది.