Home » Mythri Movie Makers
తాజాగా ఓ ఆసక్తికర కాంబో గురించి సినీ పరిశ్రమలో వినిపిస్తుంది.
తాజాగా నేడు ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది.
వీడియోలో నితిన్, శ్రీలీల లు తెలుగు నేర్పిస్తున్నాం అంటూ తమను పొగిడించుకున్నారు.
ఏపీలో టికెట్ల ధరలను పెంచుకునేందుకు రాబిన్హుడ్ మూవీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
మార్చి 28న ఈ సినిమా విడుదల కానుంది.
మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 కలెక్షన్స్ విషయంలో 500 కోట్లు డిఫరెన్స్ చూపించారు అని ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
సంధ్య థియేటర్ ఘటనలో భాగంగా తాజగా పోలీసులు మైత్రి మూవీ మేకర్స్ కి భారీ షాక్ ఇచ్చారు.
"అల్లు అర్జున్ ఫాన్స్ అని చెబుతూ వాళ్లు చేసే కామెంట్లకు మేము సపోర్ట్ చేయబోం. అలాంటి అభిమానులను దూరంగా ఉంచుతాం" అని ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్, వెల్ఫేర్ అసోసియేషన్ తమ ఎక్స్ ఖాతాలో పేర్కొంది.
తాజగా ఈ ఘటనపై నిర్మాతలు స్పందించారు.
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ పుష్ప 2.