Home » Mythri Movie Makers
ఉప్పెన సినిమాతో తన దర్శకత్వ పటిమను టాలీవుడ్ పరిశ్రమకు పరిచయం చేశారు బుచ్చిబాబు సనా(Buchi babu Sana). చాలా చిన్న అండ్ ఎమోషనల్ పాయింట్ ని తీసుకొని రెండుగంటల పాటు చాలా ఎంగేజింగ్ గా చూపించి తన ప్రతిభను చాటుకున్నాడు.
తమిళ లేటెస్ట్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. (Ilaiyaraaja)కొత్త దర్శకుడు కీర్తీశ్వరన్ తెరకెక్కించిన ఈ యూత్ఫుల్ దీపావళి కానుకగా విడుదలై మంచి విజయాన్ని సాదించింది.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడక్షన్ కంపెనీలలో మైత్రీ మూవీ మేకర్స్(Mytri Movie Makers) ఒకటి. వరుసగా స్టార్స్ తో సినిమాలు చేయడం, భారీ విజయాలు అందుకోవడం ఈ సంస్థకు అలవాటుగా మారిపోయింది.
తాజాగా ఓ ఆసక్తికర కాంబో గురించి సినీ పరిశ్రమలో వినిపిస్తుంది.
తాజాగా నేడు ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది.
వీడియోలో నితిన్, శ్రీలీల లు తెలుగు నేర్పిస్తున్నాం అంటూ తమను పొగిడించుకున్నారు.
ఏపీలో టికెట్ల ధరలను పెంచుకునేందుకు రాబిన్హుడ్ మూవీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
మార్చి 28న ఈ సినిమా విడుదల కానుంది.
మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 కలెక్షన్స్ విషయంలో 500 కోట్లు డిఫరెన్స్ చూపించారు అని ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
సంధ్య థియేటర్ ఘటనలో భాగంగా తాజగా పోలీసులు మైత్రి మూవీ మేకర్స్ కి భారీ షాక్ ఇచ్చారు.