Home » Mythri Movie Makers
Sunil: స్టార్ కమెడియన్గా కొనసాగుతుండగానే హీరోగా టర్న్ అయ్యాడు.. కష్టపడి సిక్స్ ప్యాక్లవి చేసినా ఆశించిన హిట్ మాత్రం దక్కలేదు.. కొంత గ్యాప్ తర్వాత స్నేహితుడు త్రివిక్రమ్ ‘అరవింద సమేత’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ‘అల…వైకుంఠపురములో’ నవ్వులు ప�
Sukumar: పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. సుకుమార్ రైటింగ్స్ సంస్థతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్.. ‘ఉప్పెన’.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అయ్య�
Uppena Blockbuster Celebrations: మెగా ఫ్యామిలీ మెంబర్ పంజా వైష్ణవ్ తేజ్, కన్నడ బ్యూటీ కృతి శెట్టిలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో.. సుకుమార్ రైటింగ్స్ సంస్థతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం లవ్ అండ�
Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. కొత్త కుర్రాడు రాజేంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. క�
Uppena Day 1 Share: మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, కన్నడ బ్యూటీ కృతి శెట్టిలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో.. సుకుమార్ రైటింగ్స్ సంస్థతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం లవ్ అండ్ ఎమోషనల్ ఎ�
Uppena Team: పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానాను దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేస్తూ సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం ‘ఉప్పెన’.. ఫిబ్రవరి 12న ఈ
Pawan Kalyan: మన జీవితాల్ని… అందులోని భావోద్వేగాల్ని… మన చుట్టూ ఉన్న పరిస్థితులను కథగా తెర మీదకు తీసుకువచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువ కాలం గుర్తుంచుకొంటారు… ఆ కోవలోకి ‘ఉప్పెన’ చిత్రం చేరుతుంది అని ప్రముఖ కథానాయకులు, జనసేన అధ్యక్షులు ‘పవ�
Balakrishna and NTR: వరుస విజయాలతో అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఎదిగింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి. మెగా మేనల�
Allu Arjun Caravan: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఖమ్మంలోని మోతు గూడెం �
Sarkaru Vaari Paata: సూపర్స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’.. ఇటీవలే దుబాయ్లో షూటింగ్ ప్రారంభమైంది. మహేష్ పక్కన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. GMB ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్�