Home » N Chandrababu Naidu
Telugu Desam Party : అంతర్వేది రథం దగ్ధం ఘటనతో ఏపీలోని విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ …ఏకంగా సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేసింది. ప్రతి పుణ్యక్షేత్రం ప్రతిష్టను ప్రభుత్వం దెబ్బతీస్తోందని, భక్తుల విశ్వాసాలను దెబ�
కరోనా రాకాసితో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడడంతో పాటు..వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం, పేదలకు పలు విడతలుగా బియ్యంతో పాటు కందిపప్పు, శనగలు ఉచితంగా పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా సోకిన వ�
ట్విట్టర్ వేదికగా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజలనే కాదు. సాంప్రదాయాలను కూడా పట్టించుకోట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రా�
తెలుగుదేశం శ్రేణులు, ‘ఫోని’ తుఫాను బాధితులకు అండగా నిలవాలని, ‘ఫోని’ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో టీడీపీ నేతలు, కార్యకర్తలు సాహాయ చర్యలకు సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయంలో ఉన్న చంద్రబ