N Chandrababu Naidu

    బాబు మాస్టర్ ప్లాన్ : హిందూ జపం, వారం రోజుల పాటు పూజలు

    September 13, 2020 / 06:37 AM IST

    Telugu Desam Party : అంతర్వేది రథం దగ్ధం ఘటనతో ఏపీలోని విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశాయి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ …ఏకంగా సీబీఐ దర్యాప్తుకు డిమాండ్‌ చేసింది. ప్రతి పుణ్యక్షేత్రం ప్రతిష్టను ప్రభుత్వం దెబ్బతీస్తోందని, భక్తుల విశ్వాసాలను దెబ�

    CM Jagan మరో సహాయం, COVID-19 తో మరణిస్తే..అంత్యక్రియల కోసం రూ. 15 వేలు

    July 15, 2020 / 10:45 AM IST

    కరోనా రాకాసితో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడడంతో పాటు..వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం, పేదలకు పలు విడతలుగా బియ్యంతో పాటు కందిపప్పు, శనగలు ఉచితంగా పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా సోకిన వ�

    తెలుగు తల్లికి పూలదండ కూడా వెయ్యలేదు: రూ. 18లక్షలు ఏం చేశారు? 

    August 31, 2019 / 05:06 AM IST

    ట్విట్టర్ వేదికగా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజలనే కాదు. సాంప్రదాయాలను కూడా పట్టించుకోట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రా�

    తెలుగుదేశం శ్రేణులకు చంద్రబాబు పిలుపు

    May 3, 2019 / 02:20 AM IST

    తెలుగుదేశం శ్రేణులు, ‘ఫోని’ తుఫాను బాధితులకు అండగా నిలవాలని, ‘ఫోని’ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో టీడీపీ నేతలు, కార్యకర్తలు సాహాయ చర్యలకు సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయంలో ఉన్న చంద్రబ

10TV Telugu News