Home » N Chandrababu Naidu
పార్టీ కేంద్ర కార్యాలయంలో బాబును కలిసి నేతలు శుభాకాంక్షలు తెలియచేశారు. యూనివర్సిటీ లీడర్ గా ఎదిగి అసెంబ్లీలో పోటీ చేసినట్లు, మొదటి సారి గెలిచి మంత్రి పదవి ఆశిస్తావా...
రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలని స్వామివారిని ప్రార్ధించా అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన ఘటనలపై తమిళనాడుకు చెందిన అన్నా డీఎంకే సీనియర్ నేత మైత్రేయన్ స్పందించారు. చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి మాట్లాడి జరిగిన ఘటన పట్ల విచారం వ్యక్
నారావారిపల్లెలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తల్లిదండ్రులు దివంగత నారా అమ్మణమ్మ, నారా కర్జూర నాయుడు సమాధుల వద్ద ప్రముఖ సినీనటుడు నారా రోహిత్ నిరసన తెలిపారు.
ఏపీవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది కుప్పం మున్సిపాలిటీ. ఎవరు నెగ్గుతారు అనేదానిపై అందరి దృష్టి పడింది.
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై దాడి జరిగిన రోజు కనబరిచిన ఆవేశం స్థానిక ఎన్నికల్లోనూ కనబరిచి వీరోచితంగా పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు చంద్రబాబు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం పై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి విధ్యంసం సృష్టించారు.
కొండపల్లి మైనింగ్పై నిజనిర్ధరాణకు వెళ్లేందుకు టీడీపీ ప్లాన్ చేశారు. అయితే ముందే పోలీసులు గ్రహించి...వారి ప్లాన్ ను భగ్నం చేస్తున్నారు. నిజనిర్ధారణ కోసం వేసిన కమిటీ సభ్యులను హౌజ్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, పొలిట్ బ్యూరో
TDP ready for local panchayat : స్థానిక పంచాయితీకి టీడీపీ సిద్ధమవుతోంది. 2021, జనవరి 23వ తేదీ శనివారం నోటిఫికేషన్ విడుదల అవుతుందన్న సూచనలతో.. పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఢీకొట్టేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మ�
2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. పోలవరం విషయంలో వెనక్కు తగ్గి వెళ్లేది లేదని ఆయన అన్నారు. తాము ప్రాజెక్ట్ను పూర్తి చేస్తామని చెప్పిన వెంటనే పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామంటూ