-
Home » nacharam
nacharam
Hyderabad : కస్టమర్లకు చుక్కలు చూపించిన ఏటీఎం.. రూ.8000 బదులు రూ.600
హైదరాబాద్ నాచారంలోని ఓ బ్యాంకు ఏటీఎంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. రూ.8000 కి బదులు రూ.600 రావడంతో కస్టమర్లు షాకయ్యారు. ఇలా పలువురికి జరగడంతో ఆందోళనకి దిగారు.
నాచారంలో ఆర్టీసీ బస్సుపై కూలిన చెట్టు
నాచారంలో ఆర్టీసీ బస్సుపై కూలిన చెట్టు
Child Killed : హైదరాబాద్ లో విషాదం..కారు ఢీకొని చిన్నారి మృతి
కారుని నిర్లక్ష్యంగా డ్రైవర్ వెనక్కి తీశాడు. దీంతో మూడేళ్ల చిన్నారి సిరి.. కారు టైర్ కింద పడి నలిగిపోయింది.
Fire Accident : మల్లాపూర్లో అగ్నిప్రమాదం-వ్యక్తి మృతి
హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లాపూర్ గ్రీన్ హిల్స్ కాలనీ లో ఈరోజు ఉదయం ఒక ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది.
ప్రియుడు, ప్రియురాలు పక్కా ప్లాన్..పని మనుషులుగా చేరి దోచేస్తున్న నేపాల్ ‘కైలాలీ గ్యాంగ్’ :
Nepal gang hyderabad nacharam HMT Nagar robbery: భార్యాభర్తలంటూ ఇంట్లో పనిమనుషుల్లా చేరి ఆ ఇంటికే దోచేస్తున్నా ఓ ప్రియుడు ప్రియురాలు. గత సోమవారం (అక్టోబర్ 19,2020) రాత్రి నాచారం హెచ్ ఎంటీ నగర్ లో నివసిస్తున్న ఓ వృద్ధురాలికి మత్తు మందిచ్చి రూ.10 లక్షల నగదు 18 తులాల బంగారం, 40 తులాల వ�
హత్యలు చేయరు, రక్తం చూడరు.. కానీ, ఈ మాయగాళ్లు దండుపాళ్యం కంటే డేంజర్, చెడ్డీ గ్యాంగ్ కంటే ప్రమాదకరం
nepali gang: ఈ మాయగాళ్లు దండుపాళ్యం కంటే డేంజర్. చెడ్డీ గ్యాంగ్ కంటే ప్రమాదకరం. నమ్మకంగా నటిస్తూ తడి గుడ్డతో మెడకోసే రకం. అలాగని ఫ్యాక్షన్ తరహా హత్యలు చేయరు..జస్ట్ మత్తు మందు ఇచ్చి మాయ చేస్తారు. పోలీసులు ఓ వైపు భరతం పడుతున్నా..డోంట్ కేర్ అంటూ నగరంలో
హైదరాబాద్లో మళ్లీ రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్, నాచారంలో ఇంటి యజమానికి మత్తుమందు ఇచ్చి రూ.10 లక్షల నగదు, 20 తులాల గోల్డ్ తో పరార్
nepali gang: పని కావాలంటూ వస్తారు.. సైలెంట్గా వాళ్ల పని చేసుకొని పోతారు. ఇది నేపాలీ గ్యాంగ్ చోరీ ఫార్ములా.. నేపాల్ నుంచి వచ్చిన ఈ గ్యాంగ్ హైదరాబాద్లో వరుస చోరీలకు పాల్పడుతోంది. నెల రోజుల వ్యవధిలో రెండు చోట్ల భారీ మొత్తంలో దోచుకెళ్లిందీ ముఠా. ఇంట�
నగరంలో నేపాలీ గ్యాంగ్ హల్ చల్, మత్తు మందు ఇచ్చి రూ. 10 లక్షలు, 20 తులాల బంగారం చోరి
Nepali gang Hulchul In Hyderabad : నగరంలో నేపాలీ గ్యాంగ్ లు హల్ చల్ సృష్టిస్తున్నాయి. ఎక్కడో ఒక చోట చోరీలకు పాల్పడుతూ..భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. హైదరాబాద్ ను టార్గెట్ చేసిన ఈ ముఠాలు..శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న సంపన్నుల కుటుంబాల్లో చేరి నమ్మకంగా వ్యవ
బిర్యానీ కోసం 11ఏళ్ల బాలిక ఆత్మహత్య, హైదరాబాద్లో విషాదం
హైదరాబాద్ నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. బిర్యానీ కోసం ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. బిర్యానీ తినే విషయంలో అన్నతో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన బాలిక ఉరేసుకుని చనిపోయింది. మల్లాపూర్ డివిజన్లోని దుర్గానగర్కు చెంద�
నిషేధిత మందులు తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై అధికారులు దాడి
హైదరాబాద్: నాచారంలోని ఓ మందుల తయారీ ఫ్యాక్టరీ పై నార్కోటిక్స్ కంట్రోల్ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఐదేళ్లుగా సాగుతున్న వ్యాపారానికి అధికారులు నేడు చెక్ పెట్టారు. ఫ్యాక్టరీపై దాడి చేసి, మందు తయారీకి ఉపయోగి�