Home » Nadendla Manohar
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో పీఏసీ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, నాగబాబు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై విమర్శలు చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. వారం పది రోజుల్లో పవన్ కల్యాణ్ పర్యటన..
నవరత్నాల్లో ఒక్కో రత్నం రాలిపోతోంద. వైసీపీ ప్రభుత్వం తన పథకాలను తానే కాలగర్భంలో కలిపేసుకునేందుకు సిద్ధమైందన్నారు.
మంగళవారం సాయంత్రం మన్నిల గ్రామంలో రచ్చబండ నిర్వహించి..ఆత్మహత్యలు చేసుకొన్న కౌలు రైతుల కుటుంబాలతో పవన్ కళ్యాణ్ ముఖాముఖిలో పాల్గొననున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోనున్న జగన్ సర్కార్.. పన్నుల రూపంలో ప్రజలను పీక్కుతింటుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు
అధికార, అహంకారంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. సీఎం అహంకారానికి, సామాన్యుల ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరాటం ఇది.(Nadendla Manohar)
జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. పవన్ కల్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిన్న క్రమంలో జనసేన ఫ్లెక్సీలను కొంతమందితొలగించారు
రాష్ట్రంలో కరోనా కేసులు ప్రమాదకర రీతిలో పెరుగుతున్నాయని, పిల్లలు కరోనా బారిన పడుతున్నారని నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి రెండో వారం వరకు రాష్ట్రంలో విద్యాసంస్థలకు
అధికారంలోకి వచ్చేది జనసేన అన్న నాదెండ్ల మనోహర్, తమ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని హామీ ఇచ్చారు. కరోనాతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే ఓటీఎస్ పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేయడం..
ఏపీకి ఒక్కటే రాజధాని ఉండాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ..