Home » Nadendla Manohar
అమరావతిలో రైతుల ఆందోళనలు మరింత ఉధృతం కానున్నాయి. గురువారం బంద్ పాటించిన 29గ్రామాల రైతులు.. 2019, డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం నుంచి నిరసనల డోసు పెంచనున్నారు. ఇప్పటి వరకు ఎవరికి వారు విడివిడిగా ఆందోళనలు చేసిన 29 గ్రామాల ప్రజలు ఇక పై ఐక్య కార్యాచరణతో మ�
ఏపీ రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ..భవన నిర్మాణ కార్మిక సంఘాలకు సంఘీభావంగా జనసేన నిర్వహించతలపెట్టిన లాంగ్ మార్చ్ యదావిధిగా కొనసాగుతుందని పార్టీ నేతలు స్పష్టం చేశారు. 2019, నవంబర్ 03వ తేదీ ఆదివారం విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్న సంగతి తె�
గుంటూరు : జనసేన చీఫ్ అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థత నుంచి కోలుకున్నారు. ఆ వెంటనే ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. చేతికి సెలైన్ సూదితోనే పవన్ ప్రచారం చేశారు. వడదెబ్బ కారణంగా శనివారం(ఏప్రిల్ 6, 2019) పగలంతా విశ్రాంతి తీసుకున్న పవన్ సాయంత్రం తెనాలి చేర�
సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నెలరోజుల వ్యవధిలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఎన్నికల హీట్ మొదలైంది. షెడ్యూల్ రావడంతో అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం నిర్వహించండం వంటి ప్రణాళికలు ఆయా �
విజయవాడ : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ… జనసేనాని జోరు పెంచారు. ఓవైపు పార్టీని ప్రజలకు చేరువ చేస్తూనే… మరోవైపు ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సిద్ధం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించిన పవన్… �
గుంటూరు : జనసేనానీ రానున్న ఎన్నికల్లో ఎవరు పోటీ చేయనున్నారో ముందే ప్రకటించేస్తున్నారు. 2019 ఎన్నికలకు రెడీ అంటున్న పవర్ స్టార్ అందుకనుగుణంగా వ్యూహాలు వేగంగా అమలు చేస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్న జనసేనానీ…ప