వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక యువతకు ఉపాధి కరువైంది. ఈ సభ ద్వారా యువతలో భరోసా నింపుతాం. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం పెరిగింది.
వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. పొత్తులపై త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తామని తెలిపారు. ఆ బాధ్యతను తీసుకుంటామని, జనసేన తరఫున సహకారం అందిస్తామని అ
ప్రముఖ ఓటిటి ప్లాట్ఫార్మ్ ఆహా వేదికగా నందమూరి నటసింహ బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్స్టాపబుల్ విత్ NBK' టాక్ షో అన్స్టాపబుల్ గా దూసుకుపోతుంది. తాజాగా నాలుగో ఎపిసోడ్ కి రాబోయే అతిధులు గురించిన వార్త బయటకి వచ్చింది. ఈ టాక్ షో యొక్క �
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి దగ్గర అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పవన్ కల్యాణ్ ఇంటి దగ్గర తిరుగుతున్నారని, పవన్ ను అనుసరిస్తున్నారని, పవన్ వాహనాలను ఫాలో అవుతున్నారని వారు
విశాఖలో పోలీసుల తీరుపై నాదెండ్ల ఆగ్రహం
పవన్ విశాఖ పర్యటన, జనవాణిపై ప్రజలు, మీడియా దృష్టి మరల్చేందుకే వైసీపీ నాయకులు దాడి నాటకం ఆడారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్రకు జనసేన మద్దతు తెలిపింది. రాజధాని కోసం రైతులు చేపట్టనున్న మహా పాదయాత్రకు జనసేన మద్దతు ఉంటుందని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసపల్లి వరకు 900 కిలోమీటర్ల వరకు �
ఏపీలో రహదారులు కనీస మరమ్మతులకు కూడా నోచుకోలేదు. ఈ విషయంలో గాఢ నిద్రలో ఉన్న సీఎంను నిద్ర లేపేందుకే ఈ కార్యక్రమం. జనసేన అధినతే పవన్ కల్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. జనసేన నేతలు, వీర మహిళలు, జన సైనికులు కార్యక్రమంలో పాల్గొంటారు.
కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం సహా వివిధ జిల్లాల నుంచి బాధితులు తరలివచ్చారు. వ్యక్తిగత, సామాజిక సమస్యలు, వారి ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లారు బాధితులు.
జగన్ మూడేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ఉపాధి లేకపోగా ఉన్న ఉపాధి కూడా పోయింది. మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎలా వచ్చింది?