Home » Nadendla Manohar
రాష్ట్రంలో ఛిద్రమైపోయిన రహదారుల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. మరమ్మతులకు తగిన గడువు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదన్నారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. బెదిరింపులతోనే వైసీపీ ఎక్కువ స్థానాల్లో గెలిచిందని ఆరోపించారు.
janasena nadendla manohar fires on ysrcp: ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం అనేక కుట్రలు పన్నిందని, ప్రలోభాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఎన్�
Chiranjeevi along with Pawan : రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి… మరోసారి ప్రజల మధ్యలోకి రానున్నారా… అంటే అవుననే అంటున్నారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. మీడియాతో జరిగిన చిట్చాట్లో ఈ విషయం వెల్లడించారు. పవన్ కల్యాణ్ వెంట త్వరలో చ�
BJP, Janasena alliance in AP panchayat elections : ఏపీ పంచాయతీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు బీజేపీ, జనసేన పార్టీల నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు ఇవాళ విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు.
janasena nadendla manohar: జనసేన పార్టీ అంటే అధినేత పవన్ కల్యాణ్తో పాటు.. ఆయన వెన్నంటి ఉండే నాదెండ్ల మనోహర్ గుర్తొస్తారు. అలాంటి మనోహర్ ఇప్పుడేమయ్యారనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. పార్టీని, అధినేతని వెనకుండి నడిపించిన ఆయన కొంతకాలంగా మౌనంగా ఉండిపోవడ
ప్రశ్నించాల్సిన నాయకుడే ప్రశంసలు కురిపించాడు. కరోనా కష్టకాలంలో అధికార పార్టీకి అండగా నిలబడ్డాడు. అధినాయకుడిలో కలిగిన ఈ మార్పు చూసి సైన్యం దూసే కత్తుల్ని కిందకు దింపింది. ఇంతలోనే, అబ్బే అలాంటిదేమీ లేదు, కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫ�
ప్రశ్నించేందుకు పుట్టిన పార్టీకి ప్రశ్నలెన్నో.. పార్టీలోని వారే ప్రశ్నలు సంధిస్తున్నారు. పార్టీని ఇంత మంది ఎందుకు వీడుతున్నారనేది ఓ ప్రశ్న.. పార్టీలో మిగిలే వారెందరనేది మరో
బీజేపీ-జనసేన పొత్తుపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. పార్టీల విమర్శలను, ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. బీజేపీ-జనసేన పొత్తు ఏపీలో శుభపరిణామం
ఏపీ రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. రాజకీయాల్లో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేసేందుకు దాదాపుగా సిద్ధమయ్యాయి. రెండు పార్టీల ముఖ్యనేతలు విజయవాడకు చేరుకున్నారు. 2020, జనవరి 16వ తేదీ గురువారం హోటల్ మురళీ ఫార్చ్యూన�