Home » nadu nedu
BC Corporation Abhinandana Sabha : మరో 30 ఏళ్లు సీఎంగా జగన్ ఉంటారని ఏపీ మంత్రి కొడాలి నాని వెల్లడించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఆయన ఫైర్ అయ్యారు. బీసీలను చంద్రబాబు నమ్మించి మోసం చేశారని, బీసీల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వైఎస్ఆర్ అని తెలిపారు. నూతనం
ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేసే యోచనలో ఉన్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి చెప్పారు. ఆయన నిన్న సచివాలయం నుంచి పలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృధ్ది పధకాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు జేసీలు, ఎస్పీలు ఉన్
మంగళవారం(ఫిబ్రవరి 18,2020) కర్నూలులో మూడో దశ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు. ఆరోగ్యశ్రీలో కేన్సర్ కైనా
ఏపీ సీఎం జగన్ కర్నూలు నుంచి రెండు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు నాడు-నేడు ప్రారంభిస్తున్నట్టు జగన్ చెప్పారు. అలాగే మూడో
రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న పోర్టులు, కొత్త పోర్టుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సీఎం జగన్ సమీక్షించారు. 2019, డిసెంబర్ 18వ తేదీ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. దుగ్గజరాజపట్నం, రామాయప�
ఏపీ సీఎం జగన్ డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్ వినిపించారు. చదువుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. ప్రతి విద్యార్థి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇందుకోసం ఏటా
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే భోదన ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. టీచర్లకు ఇంగ్లీష్ బోధనపై ట్రెయినింగ్ ఇస్తామని చెప్పారు.
ఏపీలో మీడియం గొడవపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వ స్కూల్ లో ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి ప్రతిపక్షాలు చేసిన విమర్శలను సీఎం
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్.. కొత్త కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. అనేక అభివృద్ధి పనులు ప్రారంభించారు. వైఎస్ఆర్ వాహనమిత్ర, కంటి వెలుగు,