Home » Nag Aswin
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898AD సినిమా నేడు (జూన్ 27 గురువారం) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్-K'. ఈ మూవీలో ప్రభాస్ కి జోడిగా దీపికా పడుకోణె నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటాని ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాక�
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా ఈవెంట్ కి పెద్ద పెద్ద గెస్ట్ లు ఎవరూ లేరని చెప్పిన టీమ్.. పాన్ ఇండియా డైరెక్టర్లనే సెంటర్ ఆఫ్ ద ఎట్రాక్షన్ చేశారు. ప్రభాస్ ప్రజెంట్ చేస్తున్న..
వైజయంతీ మూవీస్ బ్యానర్ లో సంవత్సరంన్నర క్రితం అనౌన్స్ చేసిన సినిమా భారీ బడ్జెట్ తో ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. అమితాబ్ తో షూటింగ్ కంప్లీట్..
బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఈసారి పాన్ వరల్డ్ స్థాయికి టార్గెట్ చేశాడు. వరసగా అరడజను సినిమాల లైనప్ సెట్ చేసిన ప్రభాస్ వందల కోట్ల బిజినెస్..
యంగ్ రెబల్ స్టార్ ఓ సినిమా చేస్తున్నాడంటే.. ఆ ప్రాజెక్ట్కు సంబంధించిన న్యూస్ ఎలాంటిదైనా ట్రెండింగ్గా మారుతోంది..
పాన్ వరల్డ్ ప్రాజెక్ట్... తెలుగులో దీపికా డైరెక్ట్ ఎంట్రీ.. అమితాబ్, ప్రభాస్ సెన్సేషనల్ కాంబో.. ‘మహానటి’ డైరెక్టర్.. ఇంత స్టార్ సపోర్ట్ ఉన్నా ఈ క్రేజీ ప్రాజెక్ట్కి బ్రేక్ పడుతూనే ఉంది. అయితే ఈ సినిమా కారణంగా దీపికా డేట్స్ వేస్ట్ అయిపోయాయి..
Tollywood Star Directors Party: కరోనా కారణంగా సినీ ప్రముఖులందరూ గత ఆరు నెలలుగా ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్లు, సినిమా ఫంక్షన్లు, సమావేశాలు.. ఇలా అన్నింటినీ పక్కన పెట్టేశారు. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ పలువురు ఒక చోట చ�
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా మరియు ‘జగదేకవీరుడు అతిలోక సుందరి 2’ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు నిర్మాత అశ్వినీ దత్..
వెండితెర సామ్రాజ్ఞి, భారతీయ సినిమాలలో తన సత్తా చాటుకున్న అభినేత్రి ‘సావిత్రి’ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మహానటి’. ఈ సినిమా 2018లో విడుదలై సూపర్ హిట్ అవగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 2018 నేషనల్ అవర్డుల్లో సత్తా చాటే అవకాశ�