Home » Nagar kurnool
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో నున్న శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమని మంత్రి జగదీశ్వర్ అన్నారు. 2020, ఆగస్టు 20వ తేదీ అర్ధరాత్రి ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఆయన..హుట
తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మందా జగన్నాథానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ చాణక్యతతో మహబూబ్నగర్ జిల్లా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. అధిష్టానాల మెప్పు పొందుతూ లోక్సభ సభ్యుడిగా నాలుగుసార్లు దక్కించుకొని విజయం సాధించారు. కాంగ్ర�
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. శనివారం (జూన్ 6, 2020) నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన 60 ఏండ్ల వృద్ధుడు కరోనాతో హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో మృతి చెందాడు. బిజినేపల్లి మండల�
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రెడ్ జోన్ తొలగించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. ప్రజలు పూర్తి స్థాయిలో నిబంధనలను పాటిస్తూ సహకరించాలని కోరారు. జిల్లా కేంద్రంలో (ఏప్రిల్ 3, 2020) నుంచి రెడ్ జోన్ అమలు పరిచారు. నిర్దిష్ట ప్రణాళికతో కర�
ఓ యువకుడు పక్కింటి వ్యక్తి భార్యతో పారిపోయాడు. యువకుడి తండ్రి మరణవార్త తెలియగానే తిరిగి ఇంటికి వచ్చారు.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో విషాదం జరిగింది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ముందు కొడుకు, కూతురిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించింది. ఆ తర్వాత
దేవాలయాల్లో గుప్త నిధుల కోసం కొంతమంది దుండగులు తవ్వకాలు జరుగుతున్న ఘటనలు ఇటీవల కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో నాగర్ కర్నూలు జిల్లాలోని దేవాలయంలో మరోసారి దేవస్థానంలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి. జిల్లాలోని రాయలగండి చెన్నక�
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం సార్లపల్లిలో ఘోరం జరిగింది. ఓ భర్త.. భార్య మీద కోపంతో నాలుక కోసేసుకున్నాడు. అతడి పేరు చిగుర్ల చంద్రయ్య. భార్య లింగమ్మతో
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపూరం గ్రామంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపింది. రైస్ మిల్లులో వరి ధాన్యం పట్టించగా ప్లాస్టిక్ బియ్యం కలిశాయని ఓ రైతు
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదుగురు వ్యక్తులు మద్యంమత్తులో హల్ చల్ చేశారు. ఓ న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన మీడియా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ‘కేసీఆర్ మా అండ ఉన్నడు… కేసీఆర్ జిందాబాద్, పోలీస్ జులుం నశించాలి’ అంటూ న