Home » nagari
ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా ఒక్కటైన ముఖ్య నేతలు
సింహం సింగిల్గానే వస్తుంది
ఎమ్మెల్యే రోజాకు చక్రపాణిరెడ్డి సవాల్
చిత్తూరు జిల్లా తిరుపతిలో ఘరానా మోసం వెలుగు చూసింది. చిట్టీల వ్యాపారం పేరుతో సుమారు రూ.10 కోట్ల వరకు వసూలు చేసి జెండా ఎత్తేశాడో వ్యాపారి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్.. నగరి ఎమ్మెల్యే.. సినీనటి రోజా చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. శస్త్రచికిత్స నిమిత్తం రోజా ఆసుపత్రిలో చేరినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు.
AP : YCP mla roja emotional : వైసీపీ ఫైర్ బ్రాండ్..నగరి ఎమ్మెల్యే రోజా కన్నీరు పెట్టుకున్నారు. తనను ఎవ్వరూ పట్టించుకోవట్లేదనీ..పార్టీ కార్యక్రమాలకు తనను ఎవ్వరూ పిలవట్లేదని కన్నీంటిపర్యంతమయ్యారు. ఏపీ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రో�
చిత్తూరు జిల్లా నగరి వద్ద చోరీకి గురైన రూ.8 కోట్ల విలువైన సెల్ ఫోన్లను చిత్తూరు జిల్లా పోలీసులు దాదాపు నెల రోజుల వ్యవధిలో రికవరీ చేయగలిగారు. దోపిడీ చేసిన మధ్య ప్రదేశ్ కు చెందిన కంజర్ భట్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసారు. చిత్తూరు జిల్లా �
కరోనా కంగారెత్తిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా లెక్కచేయడం లేదు. మాస్క్ ధరించకుండానే సొంత నియోజకవర్గంలో పర్యటించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా నగరి, పుత్తూరు, విజయపురం మండలాల్లో పర్యటించారు. పలుచోట్ల వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించార�
అప్పుడూ ఇప్పుడూ అదే మాట.. అది టీడీపీ అయినా.. వైసీపీ అయినా.. పార్టీల మార్పే గానీ వాయిస్ లో మాత్రం మార్పు లేదు. అప్పుడు ఓడిపోయిన తర్వాత సొంత పార్టీ వారే
వైసీపీ ఎమ్మెల్యే, APIIC ఛైర్మన్ రోజా ఆడియో కలకలం రేపుతోంది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశమయ్యాయి. కొంత సీరియస్గా..కొంత ఆగ్రహంగా..కొంత ఆవేదనగా ఆమె వ్యాఖ్యలున్నాయి. ప్రధానంగా సొంత నియోజకవర్గమైన నగరి నియోజకవర్గంలోని ముఖ్యమైన వైసీపీ నేతల