Home » nagari
ఏపీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా అక్కడ వైసీపీ నేతలు, కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయారు. మూడు చోట్ల కేకులు..
నేను ఒకటే చెప్పగలను. లైఫ్ లో అయినా చదువులో అయినా ఆటల్లో అయినా విజయం సాధించడానికి కృషి చేస్తూ ఉండాలి. Roja
సీఎం జగన్ ప్రయాణించే దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నగరి వైసీపీ నేతలు చక్రపాణి రెడ్డి, కేజే కుమార్, కేజే శాంతి, అమ్ములు.. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి ఫొటోలతో మాత్రమే పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
తాజాగా రమ్యకృష్ణ తిరుపతికి తన కుమారుడితో వచ్చి దర్శనం చేసుకుంది. అనంతరం నగరిలోని రోజా ఇంటికి వెళ్ళింది రమ్యకృష్ణ.
నగరిలో మంత్రి రోజా ఇంటిై దాడి ఘటనలో టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మంత్రి ఇంటిలోకి వెళ్లేందుకు యత్నించారనే ఆరోపణలో 30మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
నారా లోకేష్పై రోజా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, టీడీపీ కార్యకర్తలు రోజా ఇంటిని ముట్టడించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. దీంతో ఈ అంశంపై రోజా స్పందించారు. నారా లోకేష్పై మండి పడ్డారు. ఆయన తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
కొంతకాలంగా నగరి వైసీపీలో.. రోజా అనుకూల, వ్యతిరేక వర్గాలు రోజాకు మరోసారి షాకిచ్చాయి. కొప్పేడు గ్రామంలో రోజాకు సమాచారం ఇవ్వకుండానే రైతు భరోసా కేంద్రానికి రోజా వ్యతిరేకవర్గం భూమి పూజ నిర్వహించారు. దీంతో నన్ను సంప్రదించకుండా భూమి పూజ చేయటం ఏం�
నగరి వైసీపీలో మరోసారి విభేదాలు భగ్గుమున్నాయి. సొంత పార్టీ నేతలే మంత్రి రోజాకు షాక్ ఇచ్చారు. మంత్రి రోజా ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వైసీపీ ఫ్రైర్ బ్రాండ్ లీడర్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కల నెరవేరింది. ఎట్టకేలకు సీఎం జగన్ రోజాకు మంత్రి పదవి ఇచ్చారు.(Minister Roja)
చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు పెద్ద ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరుపతిలో దిగాల్సిన విమానం బెంగళూరులో ల్యాండైంది