Home » Nagarjuna Sagar
ప్రాజెక్ట్ కింద స్థిరీకరించిన వాస్తవ ఆయుకట్టను కృష్ణమ్మ ఎందుకు చేరుకోవడం లేదు?
నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తిన మంత్రులు
శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సాగర్ వైపు వరద నీరు పరుగులు పెడుతోంది.
ఉన్న నీరు అంతా తెలంగాణకు సంబంధించినది మాత్రమే ఉందని, ఏపీ నీరు తీసుకోకుండా చూడాలని తెలంగాణ కోరింది.
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీంతో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో సాంకేతిలోపం కారణంగా
అక్కడి కూలీలు షిఫ్ట్ మారడానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
తెలంగాణ వైపు డ్యామ్ ను సీఆర్పీఎఫ్ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే డ్యామ్ పై ఉన్న తమ బలగాలను తెలంగాణ వెనక్కి పిలిపించింది.
పోలింగ్ ముగియడంతో డ్యామ్ వద్దకు భారీగా తెలంగాణ పోలీస్ బలగాలు చేరుకుంటున్నాయి. అవసరం అయితే జేసీబీతో ఇనుప కంచెను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధమవుతున్నారు.
వేములపల్లి మండలం గోగువారిగూడెం వద్ద సాగర్ ఎడమ కాలువలో కొట్టుకుపోతున్న కారును స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాలువలో కొట్టుకుపోతున్న కారు.. స్విఫ్ట్ డిజైర్ కొత్త కారుగా కనిపిస్తోంది. కారుపై రిజస్ట్రేషన్ నెంబర్ కూడా లేదు. టీఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రమే ఉంది.