Home » Nagarjuna Sagar
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి మళ్లీ వరద పోటెత్తుతోంది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, తుంగభద్ర జలాశయాల నుంచి భారీ వరద వస్తోంది. వరద ప్రవాహం గంటగంటకూ పెరుగు�
నాగార్జున సాగర్ ఎడమ కాలువలో కారుతోపాటు గల్లంతైన ఆరుగురి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎన్ డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారుతోపాటు ఆరుగురు గల్లంతయ్యారు.
ఎగువున కురిసిన వర్షాలతో నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 1.32 లక్షల క్యూసెక్కులు ఉండగా ఔట్ఫ్లో కూడా 1.32 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్ర�
కృష్ణా నీరు రంగు మారింది. బురద రంగులో ఉండడంతో నగర ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న క్రమంలో నీటి రంగు మారడంతో ఏమవుతుందోనన్న భయం అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గుర�
నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి నిండుకుండలాగా మారింది. ఈ ప్రాజెక్టు 2 గేట్లను అధికారులు ఎత్తివేశారు. 81 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలిన తర్వాత గేట్లను మూసివేశారు. అలల తాకిడి అధికంగా ఉండడంతో ప్రాజెక్టు గేట్లపై నుంచి నీరు
రాబోయే రోజుల్లో నాగార్జున సాగర్ నుండి సోమశిల ప్రాజెక్టుకు నీరు తీసుకొస్తానని నెల్లూరు జిల్లా కావలిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు హామీ ఇచ్చారు. సోమశిలకు నీరొస్తే నెల్లూరు జిల్లా రైతుల నీటి సమస్యలు తీరిపోతాయన్నారు. అలా జరగాలంట�
బౌద్ధంలో మహాయాన పద్ధతికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. చైనా, సింగపూర్, కంబోడియా, మలేసియా, జపాన్.. తదితర దేశాలు ఈ పద్ధతినే అనుసరిస్తున్నాయి. మహాయాన పద్ధతిని విశ్వవ్యాప్తం చేసిన ఆచార్య నాగార్జునుడంటే.. ఆ దేశాల్లో బౌద్ధులకు ప్రత్యేక ఆరాధన భావముంది.
హైదరాబాద్: త్వరలోనే మిషన్ భగీరథ పూర్తి కాబోతోందనీ..ఫ్లోరోసిస్ శాశ్వతంగా తరిమికొడతామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్న క్రమంలో కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ, టీ.వైఎ�