Home » Nagarjuna Sagar
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయంపై సీపీఐ(ఎం) ఊహించని నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఓ వైపు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సీపీఐ నేతలు టీఆర్ఎస్ కు మ
Election campaign : తెలంగాణలో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్లు ముగియడంతో ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నాయి అన్ని పార్టీలు. ఎవరికి వారే ధీమాతో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ఒకరిపై ఒకరు పదునైన విమర్శలు గుప్పిస్తూ.. క్యాంప�
బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. నాగార్జున సాగర్ బీజేపీ కీలక నేత కడారి అంజయ్య యాదవ్ టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో కడారి అంజయ్య గులాబీ కండువాను కప్పుకున్నారు.
నాగార్జున సాగర్లో గెలుపెవరిది... తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. రాజకీయాల్లో సీనియర్ నేతతో ఇద్దరు యువకులు ఢీకొడుతుండటం ఆసక్తి రేపుతోంది. మూడు ప్రధాన పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. సాగర్లో జెం
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ నామినేషన్ వేశారు. ఆయన వెంట మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి ఉన్నారు.
నాగార్జున సాగర్ బీజేపీ అభ్యర్థిగా రవికుమార్
నాగార్జున సాగర్లో గెలుపు టీఆర్ఎస్దేనన్నారు సీఎం కేసీఆర్.
నాగార్జున సాగర్లో బైపోల్ హీట్ పీక్ స్టేజ్ చేరుతోంది.
తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి స్టార్ట్ అయ్యింది. తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ, ఏపీలోని తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ ఉప ఎన్నికలకు ఇవాళ(23 మార్చి 2021) నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు అధికారులు. మార్చి 30వ తేదీ వరకు నామినేషన్లు వేస