Home » Nagarjuna
నాగార్జున చేస్తున్న 'నా సామిరంగ' సినిమా కోసం ఆ ఇద్దరు ముద్దగుమ్మలను ఫైనల్ చేశారట.
శనివారం ఎపిసోడ్ లో పూర్తిగా శివాజీని టార్గెట్ చేశారు. గత వారం టాస్కుల్లో సంచలక్ గా పవరాస్త్ర గెలుచుకున్న శివాజీ, సందీప్ లు ఉన్నారు
తెలుగు రియాలిటీ షో బిగ్బాస్ (Bigg Boss) సీజన్ 7లో నాలుగో వారం పూర్తి కావొచ్చింది. శనివారం ఎపిసోడ్కు సంబంధించిన ప్రొమోను రిలీజ్ చేశారు. బెల్ట్ పట్టుకుని ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున.
బజర్ మోగగానే కంటెస్టెంట్లు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఏటీఎం బజర్ నొక్కేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. పల్లవి ప్రశాంత్ తలకు దెబ్బతగలడంతో కుప్పకూలిపోయాడు.
బిగ్బాస్ తెలుగు సీజన్ 7లో మూడు వారాలు పూర్తి అయ్యాయి. ముగ్గురు కంటెస్టెంట్లు కిరణ్ రాథోడ్, షకీలా, దామిని లు ఎలిమినేట్ అయ్యారు. నాలుగో వారంలోకి అడుగుపెట్టింది.
శనివారం ఎపిసోడ్ లో పవరాస్త్ర, ఆ తర్వాత గేమ్స్ నడిపించిన బిగ్బాస్ ఇక నిన్న ఆదివారం నాటి ఎపిసోడ్ లో గేమ్స్ ఆడించడం, సెలబ్రిటీని తీసుకురావడంతో పాటు ఎలిమినేషన్ కూడా చేసేశారు.
బిగ్బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 7లో మూడో వారం పూర్తి కావొచ్చింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్లోకి అడుగుపెట్టగా మొదటి వారంలో కిరణ్ రాథోడ్ (Kiran Rathod), రెండో వారంలో షకీలా (Shakeela) లు ఎలిమినేట్ అయ్యారు.
తెలుగు రియాలిటీ షో బిగ్బాస్ (Bigg Boss) సీజన్ -7 మరో వీకెండ్ ఎపిసోడ్కు రెడీ అయ్యింది. ఇందుకు సంబంధించిన ప్రొమో తాజాగా విడుదలైంది. ఈ వారం హౌస్లో జరిగిన విషయాలపై హోస్ట్ నాగార్జున మాట్లాడాడు.
మూడో పవర్ అస్త్రా సొంతం చేసుకునేందుకు ముగ్గురు కంటెస్టెంట్లు అమర్ దీప్, శోభాశెట్టి, ప్రిన్స్ యావర్ లను బిగ్బాస్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ప్రిన్స్ యావర్ కంటెడర్ అయ్యేందుకు తాను అర్హుడినేని నిరూపించుకనేందుకు బిగ్బాస్ ఓ పరీక్�
టాలీవుడ్ లో నెపోటిజం గురించి ఎక్కువ విమర్శలు వినిపిస్తున్న సమయంలో.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.