Nageswara Rao

    Vijayawada : విజయవాడలో వింత ప్రేమకథ

    August 17, 2023 / 01:12 PM IST

    ట్యూషన్ పాయింట్ పెట్టుకుని ఇరువురు సహజీవనం చేశారు. ఇంటి యజమానికి ఇరువురు మగవారుగా పరిచయం చేసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ లో నాగేశ్వరరావు భ్రమరాంబికను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారు.

    Allu Arjun Met His Fan: నాగేశ్వరరావు కల నెరవేర్చిన బన్నీ..

    October 3, 2020 / 12:34 PM IST

    Allu Arjun met his avid fan: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన వీరాభిమాని కోరిక నెరవేర్చారు. గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని కంభంపాడుకి చెందిన నాగేశ్వరరావు అల్లు అర్జున్‌ వీరాభిమాని.. ఎలాగైనా అల్లు అర్జున్‌ని కలవాలని సెప్టెంబర్‌17వ తేదీన ఆయన మాచర్ల నుంచి హైద�

    అల్లు అర్జున్‌ను కలిసేందుకు అభిమాని పాదయాత్ర.. ఎన్ని కిలోమీటర్లు నడిచాడో తెలుసా!..

    September 23, 2020 / 08:47 PM IST

    Allu Arjun Die Hard Fan Padayatra: సినిమా హీరోల పట్ల అభిమానులకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుదనేది మాటల్లో చెప్పలేం. తమ అభిమాన నటుడిని జీవితంలో ఒక్కసారైనా కలుసుకోవాలని కలలు కంటుంటారు. ఇక తమ హీరోల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం కూడా ఫ్యాన్స్‌కి చెప్పలేని ఆనందం. ఇప్పుడ�

    స్వామి అగ్నివేశ్…మేక వన్నె పులి : మాజీ సీబీఐ చీఫ్

    September 12, 2020 / 06:01 PM IST

    ఆర్యసమాజ్‌ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ శుక్రవారం మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. నివాళులర్పిస్తున్నారు. అయితే మాజీ సీబీఐ చీఫ్,రిటైర్డ్‌ పీఎస్‌ అధికారి ఎం. నాగేశ్వరావు.. స్వామి అగ�

    రాజమండ్రిలో యువకుల వీరంగం : హెడ్ కానిస్టేబుల్ పై దాడి 

    November 22, 2019 / 04:39 AM IST

    తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో యువకులు వీరంగం సృష్టించారు. ఆనంద్ నగర్ లో ముగ్గురు యువకులు ఓ హెడ్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. ఒకే బైక్ పై ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటు వెళ్తున్న ముగ్గురు యువకుల వాహనాన్ని కానిస్టేబుల్ ఫోటో తీస�

    తల్లిదండ్రులను రాడ్డుతో కొట్టి చంపిన కొడుకు 

    October 29, 2019 / 06:18 AM IST

    పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం రూరల్ మండలం కడియద్దలో దారుణం జరిగింది. కన్న తల్లిదండ్రులు ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు ఓ కొడుకు. కడియద్ద గ్రామానికి చెందని నాగేశ్వర రావు, మార్తమ్మలకు  రమేశ్ అనే కొడుకు ఉన్నాడు. గత కొంతకాలంగా రమేశ్ కు మాన

    వీసీ వ్యాఖ్యలు : కౌరవులంతా టెస్ట్ ట్యూబ్ బేబీలే 

    January 5, 2019 / 04:53 AM IST

    కౌరవులంతా టెస్ట్‌ట్యూబ్‌ బేబీలట..గైడెడ్‌ క్షిపణుల టెక్నాలజీ..భారతదేశానికి కొత్తేం కాదనీ..విష్ణుమూర్తి సుదర్శన చక్రం శతృసంహారం చేసిన తిరిగి విష్ణుమూర్తి చేతికి వచ్చింనీ..దీన్ని బట్టి చూస్తే భారతదేశానికి గైడెబ్ క్షిపణుల మేకింగ్ కొత్తేం కా�

10TV Telugu News