-
Home » nagole
nagole
ప్రాణం తీసిన వివాహేతర బంధం.. ప్రియుడి ఇంట్లో వివాహిత ఆత్మహత్య.. పరువు పోతుందనే భయంతో అతడు ఏం చేశాడంటే..
కూరగాయలు తెచ్చేందుకు అనిల్ బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చాడు. అతడు ఇంటికి తిరిగి వచ్చేసరికి బాత్రూమ్ లో హ్యాంగర్కు చీరతో ఉరివేసుకుంటూ మహిళ కనిపించింది.
దేశంలోనే అతిపెద్ద స్మశాన వాటిక
దేశంలోనే అతిపెద్ద స్మశాన వాటిక
నాగోల్ గోల్డ్ షాప్ నిందితుల కోసం పోలీసుల వేట
నాగోల్ గోల్డ్ షాప్ నిందితుల కోసం పోలీసుల వేట
Nagole Flyover: నాగోల్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. మరో నాలుగు ప్రాజెక్టులు పూర్తవుతాయని వ్యాఖ్య
కేటీఆర్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో నాగోల్ ఫ్లైఓవర్ను నిర్మించారని చెప్పారు. ఎల్బీ నగర్ ఉప్పల్ మధ్య ట్రాఫిక్ తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. విస్తరిస్తున్న హైదరాబాద్ నగర అవసరాలకు తగ్గట్లుగా అన్ని సౌకర్య�
Nagole Flyover: ప్రారంభోత్సవానికి సిద్ధమైన నాగోల్ ఫ్లైఓవర్
ప్రారంభోత్సవానికి సిద్ధమైన నాగోల్ ఫ్లైఓవర్
Nagole Swimming Pool Case : నాగోల్ స్విమ్మింగ్ పూల్ కేసు.. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి, లింగంపల్లిలో అంత్యక్రియలు
బాలుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి నుండి లింగంపల్లికి తరలించారు. కుటుంబసభ్యులు లింగంపల్లిలో అంత్యక్రియలు చేపట్టనున్నారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర బాధిత కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు.
Boy Dies In SwimmingPool : బాలుడిని బలితీసుకున్న స్విమ్మింగ్ పూల్.. నాగోల్లో తీవ్ర విషాదం
సమ్మర్ లో సరదాగా స్విమ్మింగ్ కు వెళ్లడమే ఆ బాలుడి పాలిట శాపంగా మారింది. స్మిమ్మింగ్ పూల్ నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రాణం తీసింది.
29 Days, 24 Lakhs : వామ్మో.. కరోనా చికిత్సకు 29 రోజులకు రూ.24లక్షల బిల్లు.. హైదరాబాద్లో ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం
కరోనా ట్రీట్ మెంట్ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు బాధితులను అడ్డంగా దోచుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. చికిత్స పేరుతో లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నాయి. ట్రీట్ మెంట్ అయ్యాక ఆసుపత్రులు ఇచ్చే బిల్లు చూసి బాధితుల గుండె గుబేల్ మంటోంది. తాజాగా హైదర
Corona for 38 students : నాగోల్ మైనార్టీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో 38 విద్యార్థులకు కరోనా
హైదరాబాద్ నాగోల్లోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో కరోనా కలకలం రేగింది. 38 విద్యార్ధులకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
మనసుల్ని కదిలించిన గుండె ప్రయాణం..
Heart Journey: నాగోల్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్టుకు మెట్రోలో అక్కడి నుంచి అంబులెన్స్లో అపోలో హాస్పిటల్ కు గుండె ప్రయాణం జరిగింది. బ్రెయిన్ డెడ్ అయిన నర్సిరెడ్డి అనే వ్యక్తి అవయవాలను దానం చేయడంతో ఈ బృహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. ఎల్బీనగర్ క