Home » Naidu
Chandrababu : మున్సిపల్ ఎన్నికలు నేపథ్యంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుుతున్నాయి. ఒకరిపై ఒకరు ఘాటు విమర్శులు చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీపై మండిపడుతున్నారు. పంచాయతీ రాజ్
AP TDP : ఏపీ రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసేందుకు, అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు (CHANDR BABU) ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగా..25 లోక్ సభ నియోజకవర్గాలకు పార్టీ అధ్యక్షులను బాబు 2020, సెప్టెంబర్ 27వ తేదీ ఆదివా�
రాజధానిలో టీడీపీ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తోంది. వినూత్న పద్ధతుల్లో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలతో కలిసి బాబు మచిలీపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జోలె పట్టారు. వ్యాపార్తులు, ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తూ..ప్రభుత్వ విధానాలను ఎండ�
ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నా కొద్ది ఏపీ సీఎం బాబు స్వరం మరింత పెంచారు. ఘాటు పదాలతో ప్రత్యర్థులపై విరుచుకపడుతున్నారు. వైసీపీ, కేసీఆర్, మోడీలను టార్గెట్ చేస్తూ ఆయన విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా కేసీఆర్, మోడీ, జగన్లను బంగాళాఖాతంల
విజయవాడ : ధర్మపోరాట దీక్ష…ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో జరిగింది. టీడీపీ ఇప్పుడు రూటు మార్చింది. ఢిల్లీ వేదికగా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ దీక్షకు పలు జాతీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. వేదిక నుండి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజనపై కేంద్రా�
విజయవాడ : ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రజలను ఆకట్టుకొనేందుకు…మరోసారి అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది. ఫిబ్రవరి నెలాఖరు…మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట�