Home » nalgonda
గజినీ మహ్మద్.. భారతదేశంపై పలుమార్లు దండయాత్ర చేసి ఓటమి పాలయ్యాడు. అయినా పట్టు వదలకుండా మరోమారు యుద్ధం చేసి చివరికి గెలుపు సాధించాడు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా అదే కోవలోకి వస్తాడు. అతడే సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన
Palla Rajeshwar Reddy : నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్న (ఇండిపెండెంట్)పై 12 వేల 806 ఓట్లతో గెలుపొందారు. గత మూడు రోజులుగా ఎన్ని�
MLC Election Vote Counting : నల్గొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మందకొడిగా సాగుతోంది. ఇప్పటివరకూ నాలుగు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. 4వ రౌండ్ పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 15వేల 442 ఓట్ల ఆధిక్యంలో �
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2021, మార్చి 18వ తేదీ గురువారం ఉదయం మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
నల్గొండలో ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. కౌంటింగ్ కేంద్రం దగ్గర ఏజెంట్లు ఆందోళనకు దిగారు.
సినిమాల్లో చూపించే మంచి నుంచి స్ఫూర్తి పొందుతున్న వారు ఎంతమంది ఉన్నారో తెలీదు కానీ, చెడును మాత్రం ప్రేరణగా తీసుకుని చెలరేగిపోతున్న వారు చాలామందే ఉన్నారు. సినిమాలు చూసి అందులో చెడు నేర్చుకుని నేరాలు, ఘోరాలు, మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘ
కాసుల కక్కుర్తితో మనిషి దిగజారిపోతున్నాడు. బంధాలు, అనుబంధాలు కూడా మర్చిపోతున్నాడు. డబ్బు కోసం దారుణాలకు ఒడిగడుతున్నాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా కడతేర్చేందుకు వెనుకాడటం లేదు. తాజాగా ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఓ కూతురు తన తండ్రినే అడ్డ�
10 killed for insurance money : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఇన్సూరెన్స్ మాఫియా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 10 మందిని ఇన్సూరెన్స్ డబ్బు కోసం హత్య చేసిన ముఠా మరికొంత మందిని టార్గెట్ చేసింది. అయితే తన బ్యాంక్ ఖాతా నుంచి అమౌంట్ �
cm kcr announce to give thousand crores: తెలంగాణ సమాజంలో దళిత జాతి ఇంకా వెనుకబడి ఉందని సీఎం కేసీఆర్ వాపోయారు. దళిత జాతి వెనుకకు ఉన్నన్ని రోజులు మనం సిగ్గు పడే పరిస్థితి, బాధ పడే పరిస్థితి ఉంటుందన్నారు. కాలి వేలి నుంచి నెత్తి వరకు అన్నీ బాగుంటేనే శరీరం బాగుంటుందన్నార�
cm kcr to give one lakh rupees for every one: తెలంగాణ వచ్చాక వృత్తి కులాలను ఆదుకున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. యాదవులు, గొల్లకురమలకు గొర్రెలను పంపిణీ చేశామన్నారు. మార్చి తర్వాత మరో విడత గొర్రెలను పంపిణీ చేస్తామన్నారు. మత్స్యకారులకు ఉచితంగా చేపల పంపిణీ చేశామన్నారు. ఇ�