Home » nalgonda
తన అక్రమ సంబంధం విషయం మామకు తెలిసి... అందరికీ చెప్తాననే సరికి భయపడిన కోడలు ప్రియుడితో కలిసి మామను హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.
మనిషిలో బంధాలు, అనుబంధాలు కనుమరుగు అవుతున్నాయి. డబ్బు మీద మోజు మనిషిని కసాయిలా మారుస్తోంది. కాసుల కోసం ఎంతటి దారుణాలు చేయడానికైనా దిగజారిపోతున్నాడు.
మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ లో తెలిపారు.
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ నేడు బీఎస్పీలో చేరనున్నారు. ఇవాళ నల్లగొండలో జరిగే బహిరంగ సభలో ప్రవీణ్కుమార్ బీఎస్పీలో అధికారికంగా చేరనున్నారు. ఇటీవలే గురుకుల కార్యదర్శి పదవికి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. పెద్ద పెద్ద చదువులు చదివినా ఏం సంపాదిస్తాంలే అనుకున్నాడో బీటెక్ ఇంజనీర్. బాబా అవతారం ఎత్తాడు. ప్రజలకున్న మూఢ విశ్వాసాలే పెట్టుబడగా మాయామాటలతో వాళ్లను ఆకర్షించాడు.
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
నల్గొండ జిల్లాలోని చండూరు మండలం పుల్లెంలలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష కొనసాగుతోంది.
తమ ప్రేమను కాదన్న కోపంతో అబ్బాయిలు ప్రేమోన్మాదులుగా మారి అమ్మాయిలపై యాసిడ్ పోయడాలు, కత్తులతో దాడి చేసి వారిని చంపిన దారుణాలు చాలానే విన్నాం, చూశాం కూడా. కానీ అమ్మాయి తన ప్రేమను తిరస్కరించిందని ఓ ప్రబుద్దుడు చేసిన పని అందరిని విస్మయానికి గు�
YS Sharmila : దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల ఈరోజు ఉమ్మడి నల్గోండ జిల్లాలో పర్యటిస్తున్నారు. నల్గోండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజక వర్గంతో పాటు సూర్యాపేట జిల్లాలో కూడా ఆమె పర్యటన కొనసాగిస్తున్నారు. ముందుగా మిర్యాలగూడ చేరుకున్న షర్మ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయం పునర్మిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నాయి. అధికారులు పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తిచేస్తున్నారు.