Home » nalgonda
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయం పునర్మిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నాయి. అధికారులు పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తిచేస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దేశంలో క్రమంగా తగ్గుతుంది. ఇక సెకండ్ వేవ్ మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు.
అసలే పేదరికం, ఒకటే ఇల్లు. నలుగురు కుటుంబ సభ్యులు. ఆపై కరోనా. ఐసోలేషన్ లో ఉండాలంటే ఆ ఇంట్లో మరో గది లేదు. కుటుంబసభ్యులను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో అతడు ఇంటి ముందున్న కానుగ చెట్టునే ఐసోలేషన్ వార్డుగా ఏర్పాటు చేసుకున్నాడు. చెట్టుపై మంచాన్�
సోషల్ మీడియా ఆధారంగా మోసాలకు పాల్పడుతున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పంతంగి మహేశ్వరి, అలియాస్ ధరణి రెడ్డిని నల్గోండ పోలీసులు అరెస్ట్ చేశారు.
Father died due to girl family attack in nalgonda district : వయస్సులో ఉన్న ఒక యువకుడి ప్రేమ వ్యవహారం యువకుడి తండ్రి ప్రాణాలు తీసింది. ప్రేమ పేరుతో తమ కుమార్తెను తీసుకువెళ్లాడనే కారణంతో అమ్మాయి కుటుంబ సభ్యులు చేసిన దాడిలో యువకుడి తండ్రి కన్నుమూశాడు. నల్గోండ జిల్లా చింతపల్లి మం
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఆరుబయట నిద్రిస్తున్న భార్యాభర్తలను గుర్తు తెలియని వ్యక్తులు అతికొరతకంగా నరికి చంపారు. ఈ ఘటన నేరుడుగొమ్మ మండలం బుగ్గతండాలో జరిగింది.
Doctors Mistake: డాక్టర్లు చిన్న పొరపాటు చేసినా కూడా ప్రాణాల మీదకు వస్తుంది.. ఇటువంటి సంఘటనలు ఎన్నో చూశాం కూడా.. లేటెస్ట్గా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడంలో వైద్యుల పొరపాటు ఒకరిని అస్వస్థతకు గురిచేసింది. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన రైతు సంఘం నాయక
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
నాగార్జున సాగర్ కు త్వరలోనే డిగ్రీ కాలేజీ వస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. నోముల భగత్ ను మంచి మెజార్టీతో గెలిపించాలని, ఎన్నికలు వస్తే..ఆగమాగం కావొద్దని ప్రజలకు సూచించారు.
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ హిల్ కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆర్ధిక ఇబ్బందులతో ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడు.