Home » nalgonda
గ్యాంగ్ స్టర్ నయూమ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కోంటున్న 25మంది పోలీసు అధికారులకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. నయూంతో 25 మంది పోలీసు అధికారులకు సంబంధాలున్నట్లు… అతని నేరాలకు వీరు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి.
farmer protest: రెవెన్యూ వ్యవస్థలో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. కరప్షన్ను నిర్మూలించేందుకు ప్రభుత్వం ఒకవైపు చర్యలు తీసుకుంటుంటే.. రెవెన్యూ అధికారుల తీరుమాత్రం మారడం లేదు. లంచాల కోసం రైతులను పీడిస్తూనే ఉన్నారు. �
komati reddy brothers.. కాంగ్రెస్లో వర్గపోరు ఎప్పుడూ ఉండేదే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడికక్కడ వర్గ పోరుతో పార్టీ ఇబ్బందులు పడుతోంది. జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వర్గానికి ఆ పార్టీ క్యాడర్లో మంచి గుర్తింపు ఉంది.
Hema Wrote open Degree Entrance Exam: సీనియర్ నటి, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ డిగ్రీ పరీక్ష రాశారు. అవును.. మీరు చదివింది నిజమే.. డిగ్రీ పట్టా పొందేందుకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకున్న హేమ.. అర్హత పరీక్షను (ఎంట్రన్స్ ఎగ్జామ్) ఆదివారం నల్లగొండ �
మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు ఏసీపీపై ఆరోపణలు రావడంతో.. నరసింహా రెడ్డితో పాటు అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గతంలో ఉప్పల్ సీఐ�
నల్గొండ జిల్లాలో ఓ మాజీ మంత్రి తుపాకీతో బెదిరింపులకు దిగిన ఘటన కలకలం రేపింది. తుపాకీతో అధికారులను బెదిరించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఆ మాజీ మంత్రి పేరు గుత్తా మోహన్ రెడ్డి. తన భూ
Court orders for RGV’s Murder Movie: మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘మర్డర్’ సినిమా విడుదల ఆపాలంటూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. ‘మర్డర్’ సినిమా విడుదలను ఆపివెయ్యాలంటూ వచ్చి�
నల్గొండ జిల్లా మూసినదిలో ఈతకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందాడు. ప్రాజెక్టు గేట్ల దిగువన కాలు జారి నీటిలో పడిపోవడంతో యువకుడు నీటిలో మునిగిపోయాడు. అతన్ని కాపాడేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు వృధా అయిపోయాయి. రాళ్ల మధ్యలో చిక్కుకోవడంతోనే మృతి
11 ఏళ్లుగా 143 మంది రేప్ చేశారు అంటూ ఓ యువతి పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. సోమాజీగూడలో నివాసం ఉంటున్న యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ జారీ జారీ అయ్యింది. 42 పేజీలతో ఇది ఉంది. 138 మంది ప్రముఖులు, విద్యార్థి సంఘాల నేతల పేర్లు, మరో ఐద
టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. కేఎఫ్సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన గుండాల కమలాకర్రెడ్డి ఈరోజు(బుధవారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణ చెందారు. నెల్లూరు జిల్లాలో నివాసముంటున్న కమలాకర్రెడ్డి, ఆయన తండ్రి నందగోపాల్�