nalgonda

    మారుతీరావు మృతిపై ఎన్నో అనుమానాలు, విమర్శలు

    March 9, 2020 / 02:43 PM IST

    ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు బలవన్మరణానికి బలమైన రీజన్ ఉందా..?? ఆస్తి తగాదాలే ఆయన ఆయువు తీసుకునేలా చేశాయా..?

    మారుతీరావు ఆత్మహత్యకు వీలునామానే కారణమా ? 

    March 9, 2020 / 08:44 AM IST

    2018లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గోండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కేసులో ఎన్నో రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకోటానికి దారి తీసిన పరిస్ధితులపై ఇప్పుడు ప్రతి �

    ప్రణయ్ కేసు : మారుతీరావు ఆత్మహత్యపై అనుమానాలు

    March 8, 2020 / 04:19 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు ? ఎవరైనా చంపేశారా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రధాన కారణాలంటీ ? అనే ప్రశ్నలు ఉత్సన్నమౌతున్నాయి. చింతల్ బస్త

    ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు షెడ్డులో మృతదేహం కలకలం

    February 29, 2020 / 05:27 PM IST

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పట్టణ శివారులోని మారుతీరావుకి

    ఆరేళ్లలో నల్గొండలో ఫ్లోరోసిస్ కేసు లేదు : గర్వంగా ఉందన్న కేటీఆర్

    February 29, 2020 / 09:02 AM IST

    ఆరు సంవత్సరాల్లో నల్గొండ జిల్లాలో ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదని ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనాన్ని చూసిన తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు 2020, ఫిబ్రవరి 29వ తేదీ ట్విట్టర్ వేదికగా దినపత్రికకు సం�

    అధికారులు లంచం అడిగితే కేసీఆర్, కేటీఆర్ పేరు చెప్పండి

    February 25, 2020 / 10:02 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇంటి నిర్మాణం కోసం ఒక్క రూపాయి కూడా ఎవరికీ లంచం ఇవ్వకుండా మున్సిపల్  చట్టం తీసుకువచ్చామని  పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌  చెప్పారు. 75 గజాల స్ధలంలో ఇల్లు నిర్నించుకునే వారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి  ఇల్లు నిర్నిం

    వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కొడుకుని చంపేసింది

    February 22, 2020 / 08:08 AM IST

    నల్లగొండ జిల్లా బుద్దారంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కోపంతో... ఏకంగా తన కుమారుడినే హత్య చేసింది ఓ తల్లి. ఎనిమిదేళ్ల కుమారుడు

    మూడు రోజుల క్రితం లవ్ మ్యారేజ్ : ఇంతలోనే సూసైడ్

    February 18, 2020 / 01:55 PM IST

    యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆత్మహత్య చేసుకున్న నవ దంపతుల్లో చికిత్స పొందుతున్న మహిళ మంగళవారం కన్ను మూసింది.  వలిగొండ మండలం  జంగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఉమ,స్వామి 3 రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయి వచ్చి ప్రేమ వివాహం చేసుకున్నారు. &nbs

    ఇన్సూరెన్స్ డబ్బు కోసం బాబాయినే చంపేశాడు

    February 15, 2020 / 08:09 AM IST

    ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం ఓ కిరాతకుడు దారుణానికి ఒడిగట్టాడు. తండ్రి తర్వాత తండ్రిని పొట్టనపెట్టుకున్నాడు. నల్గొండ జిల్లాలో గత నెలలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    పెళ్లి చేయమని అడిగిన కూతురు పై దాడి

    February 8, 2020 / 03:54 AM IST

    పెళ్లి చేయమని అడిగిన కూతురిపై దాడి చేసి గాయపరిచిన తల్లి తండ్రుల ఉదంతం నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఎల్గల గూడెంకు చెందిన తీర్పారి కవిత(30) తనకు వివాహాం చేయమని తల్లి తండ్రులు లక్ష్మమ్మ, బుచ్చయ్య, అన్న గోవర్థనత్

10TV Telugu News