Home » nalgonda
ఎగువనుంచి కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. అక్కడి నుంచి విడుదలవుతున్న భారీ నీటితో నాగార్జున సాగర్కు వరద పోటెత్తింది. నిండుకుండలా తయారైన సాగర్ నీటితో కళకళలాడుతోంది. అధికారులు నాగార్జునసాగర్ 4 క్�
నల్గొండ జిల్లాలో APSRTC బస్సుకు ప్రమాదం తృటిలో తప్పింది. వేములపల్లి మండలం శెట్టిపాలెం దగ్గర కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి పంటపొలంలో బోల్తా పడింది. ఈ ఘటనలో
కన్నబిడ్డకు చిన్న దెబ్బ తగిలినా తల్లిడిల్లిపోయే తల్లి ఘాతుకానికి పాల్పడింది. కన్నతల్లే చిన్నారి పాలిట మృత్యు దేవతగా మారింది. నవ మాసాలు మోసి కన్నబిడ్డను కడతేర్చింది. బిడ్డకు పాలు పట్టించాల్సిన చేతులతో విషయం తాగించింది. నల్గొండ జిల్లా చి�
నల్గొండ జిల్లా హాలియాలో దారుణం జరిగింది. శ్రీను అనే యువకుడు నడిరోడ్డుపై గాజు సీసాతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన స్థానికులంతా వెంటనే స్పందించారు. అతన్ని అడ్డుకునే యత్నం చేశారు. దగ్గరకొస్తే మిమ్మల్ని కూడా పొడుస్త�
నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ పరిసరాల్లో యురేనియం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. పెద్దగట్టు – నంభాపురం ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో యురేనియం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు అటామిక్ మినర్స్ డైరెక్టర్ ఇచ్చిన నివేదక సంచ
వాగులో యువకుడు కొట్టుకుపోయాడు. చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. నీళ్లల్లో చెట్టును పట్టుకుని ఉన్న యువకుడిని స్థానికులు తాళ్ల సాయంతో కాపాడారు.
నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో టికెట్ రేటు కన్నా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఇద్దరు కండక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం(అక్టోబర్ 10,2019) జిల్లా ఎస్పీ
రేడియల్ గేట్ డ్యామేజ్ వల్ల మూసీ ప్రాజెక్టులోని నీరు ఖాళీ అవుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులుగా ఉంది. ప్రస్తుతం 619.90 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 2 వేల 500 క్యూసెక్కులు ఉండగా..ఔట్ ఫ్లో 6 వేల 730 క్యూసెక్కులుగా ఉంది. నాలుగు రోజుల్లో నాలుగు టీఎంసీల నీ
నల్గొండ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. ఓ చిన్న వివాదం ప్రాణం తీసే వరకు వెళ్లింది. కన్న కొడుకే తండ్రిని చంపేశాడు. టీవీ చానల్ మార్చే విషయంలో తండ్రీ, కొడుకు మధ్య జరిగిన
పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ మహిళా టీచర్.. పోస్టు కోసం అడ్డదారి తొక్కింది. మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి అడ్డంగా బుక్కైంది. వాళ్లు వీళ్ల సంతకాలు ఫోర్జరీ చేస్తే కిక్