Home » nalgonda
మహిళల పట్ల ఆకతాయిల వేధింపులు కొనసాగుతున్నాయి. నల్గొండలో ఓ ఆకతాయి రెచ్చిపోయాడు. ఓ వివాహితను లైంగికంగా వేధించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాధిత మహిళ తన భర్తతో కలిసి ఆ యువకుడికి తగిన బుద్ది చెప్పింది. సదరు యువకుడిని చెట్టుకి కట్టేసి చితకబాదా�
ఓ వైపు రెవెన్యూ అధికారుల అవినీతిని ఎండగడుతూ ప్రక్షాళన దిశగా సీఎం కేసీఆర్ చర్యలు చేపడుతున్నా… అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. నల్గొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఓ రిటైర్డ్ ఆర్డీవో ఆందోళన చేపట్టారు. కొత్త పట్టాపాస్ పుస్తకాలు ఇవ్వకుం�
నల్గొండ : జిల్లాలో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో నిందితుల ఉంగరాలు జైలులో మాయం కావడం కలకలం రేపుతోంది. ప్రణయ్ హత్య తర్వాత అమృత తండ్రి మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా జైలుకు తరలించారు. ఆ సమయంలో శ్�
యాదాద్రి: తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయం దేశంలోనే మరెక్కడా లేని విధంగా ప్రత్యేకతలను సంతరించుకుంటోంది. ప్రపంచస్ధాయి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపు దిద్దుకుంటున్న క్రమంలో ఆలయ పునర్నిర్మాణ
హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం యాదాద్రిలో రాచకొండ పోలీస్ వాహనం ఢీ కొట్టిన ఘటనలో గాయపడిన చిన్నారి ప్రణతి (3) ఆదివారం ఉదయం మృతి చెందింది. యాదగిరి గుట్ట పాత లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వద్ద పోలీసు వాహనం ఢీ కొట్టటంతో తీవ్ర గాయాల పాలైన ప్రణత
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఎండ వేడికి వడగాలులు
సూర్యాపేట: ఎర్రచొక్కా చూసి శివాలెత్తిపోయాడు ఓ ఖాకీ డ్రస్… పంచాయతీ ఎన్నికలకు ఓటు వేయడానికి వచ్చిన ఓటరు ఎర్ర చొక్కా వేసుకువచ్చాడని అభ్యంతరం చెప్పి అతడ్ని చొక్కా విప్పించాడు కానిస్టేబుల్. సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్ గూడెంలో&nb
హైదరాబాద్: సీరియల్ రేప్స్ అండ్ మర్డర్స్ కేసులో ప్రధాన నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని రావిరాల గ్రామంలో ఉండగా అరెస్ట్ చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ చెప్పారు. 2015 నుండి ఇప్పటి వరకు నిందితుడు ముగ్గురు మైనర్ అమ్మాయిలపై అత్యాచ
యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. 6వ తరగతి విద్యార్థిని కల్పనను కూడా తానే చంపానని శ్రీనివాస్రెడ్డి పోలీసుల విచారణలో అంగీకరించాడు. శ్రీనివాస్�
తెలంగాణలో సంచలనం రేపిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హజీపూర్కు చెందిన టెన్త్ విద్యార్థిని శ్రావణి హత్య కేసును పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఈ కేసులో విచారణను స్పీడప్ చేశారు. విద్యార్థిని మర్డర్ కేసులో