Home » nalgonda
నల్లగొండ జిల్లాలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. బాంబు పేలి పెంపుడు కుక్క మృతి చెందింది. తుంగతుర్తి మండలం అన్నారంలో బండ్ల పుల్లయ్య పెంపుడు కుక్క నాటు బాంబును కొరకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బోర్డ్ చేసిన నిర్వాకానికి రాష్ట్రంలోని విద్యార్ధులంతా గందరగోళానికి గురయ్యారు. టాపర్స్ లను కూడా ఫెయిల్ అయ్యారని వెల్లడించటం బోర్డ్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దీంతో ఆందోళనలకు గురైన విద్యార్ధులు..వారి తల్లిదండ�
మనం రోడ్డుపై నడిచి వెళ్తుంటే రూపాయి బిళ్ల కనిపిస్తే తీసుకోకుండా వెళ్లం..మన వద్ద వేలు..లక్షలు ఉన్నా సరే రూపాయి బిళ్లను తీసుకునే వెళతాం..అది మానవ నైజం. కానీ ఇటీవలి కాలంలో మోసాలు కూడా ఎన్నో విధాలుగా జరుగుతున్నాయి. జగిత్యాలలో అన్నపూర్ణ చౌరస్తా వద
ఐదేళ్లలో ప్రధాని మోడీ తెలంగాణకు చేసింది ఏమీ లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
ఎన్నికల ప్రచారానికి ఏప్రిల్ 9 సాయంత్రం నుంచి తెరపడనుంది. దీంతో డబ్బులు పంచేందుకు నేతలు తెరలేపారు.
తెలంగాణ రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో వర్షం పడుతుండగా..మరికొన్ని జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 07వ తేదీ ఆదివారం పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్ష�
నల్లగొండ : దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలని సీఎం కేసీఆర్ అన్నారు. పెను మార్పులకు శ్రీకారం చుట్టాలన్నారు. ఇది జరగాలంటే 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే రాహుల్, మోడీకి బానిసలుగా ఉంటారని అన్నా�
లోక్ సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్.. పార్లమెంటు ఎన్నకల్లో సత్తా చాటేందుకు పక్కా వ్యూహాలతో వెళ్తుంది. ఈ క్రమంలో పార్లమెంటుకు 8 మంది జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. ఖమ్మం, నల్గొండ, భువనగిరి, నిజామాబాద్, మహబూబ్నగర్, వరంగల్ సహా మొత్తం 9 స్థానాలన
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ కు, ఆ పార్టీ సీనియర్ నేతలకు చావో రేవో అనే పరిస్థితిని కల్పించాయి.