nalgonda

    ఆర్జీవీపై కేసు.. లాయర్ ఏమన్నారంటే..

    July 4, 2020 / 05:07 PM IST

    మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ పోలీసులకు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. రామ్ గోపాల్ వర్మ నిర్మించబోయే ‘మర్డర్’ సినిమాపై ప్రణయ్ తండ్రి బా�

    వర్మపై కేసు నమోదు చేయండి.. కోర్టు ఆదేశం..

    July 4, 2020 / 02:54 PM IST

    వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ పోలీసులకు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. రామ్ గోపాల్ వర్మ నిర్మించబోయే ‘మర్డర్’ సినిమాపై ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. త

    మిర్యాలగూడలో డెంటల్ డాక్టర్ శ్వేత ఆత్మహత్య, అసలేం జరిగింది

    May 14, 2020 / 08:40 AM IST

    నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం చోటు చేసుకుంది. డెంటల్ డాక్టర్ శ్వేత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో

    ప్రేమించాడు…. పెళ్ళి చేసుకోమనే సరికి అత్యాచారం చేయబోయాడు.

    April 13, 2020 / 11:58 AM IST

    ప్రేమ పేరుతో  మోసం చేసి.. పెళ్లి చేసుకోకుండా తప్పించుకు తిరుగుతున్న మోసగాడి ఘటన నల్గోండ జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని  చింతపల్లి మండలంలోని  ఒక గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన యువకుడు  రెండు సంవత్సరాలుగా ప్రేమించు�

    తెలంగాణలో కరోనా : నల్గొండలో వియత్నాం వాసులు..గాంధీకి తరలింపు

    March 20, 2020 / 04:42 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ – 19 (కరోనా) వైరస్ కేసులు ప్రబలుతున్న నేపథ్యంలో…నల్గొండ జిల్లాకు విదేశీయులు రావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో విదేశీయులకు కరోనా పాజిటివ్ రావడంతో విదేశీయులను చూస్తే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏ�

    యువకుడిపై అమృత కంప్లయింట్..ఎందుకు ? 

    March 16, 2020 / 01:32 AM IST

    మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత..ఓ యువకుడిపై పోలీసులకు కంప్లయింట్ చేసింది. తన వ్యక్తిగత సమాచారాన్ని ప్రణయ్ హత్య కేసులో నిందితుడైన కరీంకు చేరవేస్తున్నాడని ఆరోపిస్తోంది అమృత. ఆ యువకుడు తాను నివాసం ఉంటున్న ఇంటికి ఎదురుగా ఉం�

    మీడియాకు తెలియకపోవటం వల్లే అమృత తల్లిని కలవగలిగింది

    March 15, 2020 / 05:55 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో ఏడాదిన్నర క్రితం సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్యకేసులో ప్రధాన నిందితుడు తిరునగరి మారుతీరావు మార్చి7న  హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన తన సూసైడ్ నోట్ లో తన భార్య కుమార్తెలను ఉద్దేశించి..గిర

    మారుతీరావు ఆత్మహత్య తర్వాత తొలిసారి తల్లిని కలిసిన అమృత

    March 14, 2020 / 02:34 PM IST

    ఎట్టకేలకు అమృత తన తల్లిని కలిసింది. తండ్రి మారుతీరావు ఆత్మహత్య తర్వాత అమృత తొలిసారి తన తల్లి గిరిజా దగ్గరకు వెళ్లింది. శనివారం(మార్చి 14,2020) నల్లొండ జిల్లా

    మారుతీరావు మృతికి ఆస్తి తగాదాలే కారణమా? 

    March 10, 2020 / 02:36 AM IST

    రియల్టర్ మారుతీరావు బలవన్మరణానికి బలమైన రీజన్ ఉందా..?? ఆస్తి తగాదాలే ఆయన ఆయువు తీసుకునేలా చేశాయా..?

    మారుతీరావు మృతిపై ఎన్నో అనుమానాలు, విమర్శలు

    March 9, 2020 / 02:43 PM IST

    ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు బలవన్మరణానికి బలమైన రీజన్ ఉందా..?? ఆస్తి తగాదాలే ఆయన ఆయువు తీసుకునేలా చేశాయా..?

10TV Telugu News